మహిళపై సామూహిక అత్యాచారం | Woman raped by youth at Kadapa district | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక అత్యాచారం

Mar 6 2015 8:28 AM | Updated on Aug 1 2018 2:15 PM

మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలోని బీమఠం బ్రహ్మసాగర్ వద్ద మంగళవారం వెలుగుచూసింది.

కడప:  టీనేజ్ బాలికలు, మహిళలపై  మృగాళ్ళ అకృత్యాలు శృతిమించుతూనే ఉన్నాయి. అత్యాచారాలకు పాల్పడితే.. కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఘటనలు ఆగడంలేదు. ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలోని బీమఠం బ్రహ్మసాగర్ వద్ద మంగళవారం వెలుగుచూసింది.
 

మహిళపై అత్యాచారం చేయడానికి సహకరించిన మరో ముగ్గురు యువకులను మైదుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ. 3లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement