పట్టాలు ఇవ్వాలి | Tribals protest | Sakshi
Sakshi News home page

పట్టాలు ఇవ్వాలి

Sep 21 2015 1:58 PM | Updated on Sep 3 2017 9:44 AM

వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములకు చెందిన పట్టాలను ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో సోమవారం గిరిజనులు ధర్నాకు దిగారు.

వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములకు చెందిన పట్టాలను ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో సోమవారం గిరిజనులు ధర్నాకు దిగారు. మండలంలోని గిరిజనులు గత 30 ఏళ్లుగా.. వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా.. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వకపోవడంతో.. బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నామని ఆందోళన దిగారు.. ఇప్పటికైన ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలని కోరుతూ.. తహశీల్దార్ కేడీవీ ప్రసాద్‌రావుకు వినతి పత్రం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement