వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములకు చెందిన పట్టాలను ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో సోమవారం గిరిజనులు ధర్నాకు దిగారు.
వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములకు చెందిన పట్టాలను ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలో సోమవారం గిరిజనులు ధర్నాకు దిగారు. మండలంలోని గిరిజనులు గత 30 ఏళ్లుగా.. వెంగళరాయ ప్రాజెక్టు మిగులు భూములలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా.. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వకపోవడంతో.. బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నామని ఆందోళన దిగారు.. ఇప్పటికైన ప్రభుత్వం పట్టాలు ఇప్పించాలని కోరుతూ.. తహశీల్దార్ కేడీవీ ప్రసాద్రావుకు వినతి పత్రం అందించారు.