అచ్చంపేటలో దొంగల బీభత్సం | robbery in gunture disrtict | Sakshi
Sakshi News home page

అచ్చంపేటలో దొంగల బీభత్సం

Nov 10 2015 11:59 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో మంగళవారం దొంగలు బీభత్సం సృష్టించారు.

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో మంగళవారం దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉండే ఓ పెట్రోల్ బంక్ వద్ద దంపతులపై దాడి చేసి చోరికి పాల్పడ్డారు. పెట్రోల్ బంక్ వద్ద వెళ్తున్న దంపతులను కట్టేసి, వారి దగ్గర ఉన్న 20 సవర్ల బంగారం, 50 వేల నగదు అపహరించుకుపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement