జగన్‌ను కలిసిన కవలలు | People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన కవలలు

Jun 25 2018 6:26 AM | Updated on Apr 4 2019 4:44 PM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

కవల సోదరిలు వినీతశ్రీ, వినీలశ్రీ ,కవల సోదరులు టి.రామారెడ్డి, లక్ష్మారెడ్డి

తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం కవలలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కడలి గ్రామానికి చెందిన కవల సోదరిలు వినీతశ్రీ, వినీలశ్రీ, మొగలికుదురుకు చెందిన కవల సోదరులు టి.రామారెడ్డి, లక్ష్మారెడ్డి వేరు వేరుగా జగన్‌ను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. జగనన్నను కలిసి సెల్ఫీలు దిగడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement