జగన్‌ను కలిసిన కవలలు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం కవలలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కడలి గ్రామానికి చెందిన కవల సోదరిలు వినీతశ్రీ, వినీలశ్రీ, మొగలికుదురుకు చెందిన కవల సోదరులు టి.రామారెడ్డి, లక్ష్మారెడ్డి వేరు వేరుగా జగన్‌ను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. జగనన్నను కలిసి సెల్ఫీలు దిగడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top