బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి | One killed in a collision lorry with a bike . | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

Dec 13 2015 7:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కంభం పట్టణానికి చెందిన కోటి (25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement