విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతాం: గంటా | minister ganta srinivasa rao flags off Run for Unit' in vizag | Sakshi
Sakshi News home page

విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతాం: గంటా

Nov 17 2014 9:00 AM | Updated on Sep 2 2017 4:38 PM

విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ : విశాఖను 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం ఉదయం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ పునరుద్ధరణ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉడా పార్క్ వద్ద మారథాన్ రన్ను మంత్రి గంటా ప్రారంభించారు.  టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement