భూవివాదం...సోదరులపై కొడవలితో దాడి | Land dispute - The attack on brother | Sakshi
Sakshi News home page

భూవివాదం...సోదరులపై కొడవలితో దాడి

Sep 29 2015 3:01 PM | Updated on Jun 1 2018 8:39 PM

భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది

భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా లే పాక్షి మండలం సరిపురం గ్రామానికి చెందిన సోదరులు వీరభద్రప్ప, నాగరాజు, నర్సింహమూర్తిలకు మధ్య ఇంటి స్థలం వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు మంగళవారం ఉదయం వాదులాడుకున్నారు. అదే సమయంలో నర్సింహమూర్తి కొడవలితో సోదరులపై దాడిచేసి, గాయపర్చాడు. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement