గవర్నర్‌ను కలిసిన ఐవైఆర్‌ కృష్ణారావు | IYR krishna rao met governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన ఐవైఆర్‌ కృష్ణారావు

Jun 21 2017 4:48 PM | Updated on Aug 21 2018 11:41 AM

బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ కృష్ణారావు బుధవారం గవర్నర్ ను కలిశారు.

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఐవైఆర్‌ షేర్‌ చేసిన పోస్ట్‌లు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన..గవర్నర్‌  దృష్టికి తీసుకు వెళ్లారు. కృష్ణారావును బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తొలగించడంపై ఇప్పటికే పలు బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం  వ్యక్తం చేశాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement