తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Heavy Rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Aug 15 2014 11:33 PM | Updated on Sep 2 2017 11:55 AM

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

భారీ సంఖ్యలో భక్తులు రావడంతో గదులు దొరకక ఇబ్బంది పడ్డారు. రద్ది ఎక్కువగా ఉండడంతో భక్తులు వెనుదిరుతున్నట్టు తెలుస్తోంది.

తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, దివ్య దర్శనానికి 20 గంటలు పడుతున్నట్టు అధికారులు తెలిపారు. 
 
భారీ సంఖ్యలో భక్తులు రావడంతో గదులు దొరకక ఇబ్బంది పడ్డారు. రద్ది ఎక్కువగా ఉండడంతో భక్తులు వెనుదిరుతున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement