వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి | Fisherman dies at Sea | Sakshi
Sakshi News home page

వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Aug 13 2015 3:14 PM | Updated on Apr 3 2019 7:53 PM

సముద్రంలో వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు అసువులు బాశాడు.

పిఠాపురం (తూర్పుగోదావరి) : సముద్రంలో వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు అసువులు బాశాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్‌కు చెందిన సత్తిబాబు(32) గురువారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement