అండమాన్ తీరాన్ని దాటిన తుపాన్ | cyclone crossed Andaman coast | Sakshi
Sakshi News home page

అండమాన్ తీరాన్ని దాటిన తుపాన్

Oct 8 2014 8:09 PM | Updated on Aug 28 2018 7:22 PM

తుపాన్ అండమాన్ తీరాన్ని దాటింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తుపాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపాన్గా మారింది. తుపాన్ అండమాన్ తీరాన్ని దాటింది. వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైనట్టు చెప్పారు.

తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రేపు రాత్రి 24 గంటల్లో తీవ్ర తుపాన్గా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండవచ్చని హెచ్చరించారు. ఈ నెల 12న విశాఖపట్నం, గోపాల్పూర్ వద్ద తీరం దాటనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement