దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempts suicide | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం

Sep 13 2015 7:55 AM | Updated on Jul 10 2019 7:55 PM

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన మంజుల(44), రాజేందర్ రెడ్డి(49) అనే దంపతులు శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు.

చిత్తూరు (పెనుమూరు) : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన మంజుల(44), రాజేందర్ రెడ్డి(49) అనే దంపతులు శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పులబాధ తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement