చింతపూడికి పాకిన కాల్‌మనీ ప్రకంపనలు | Call Money Issue spread to chintapudi | Sakshi
Sakshi News home page

చింతపూడికి పాకిన కాల్‌మనీ ప్రకంపనలు

Dec 16 2015 6:31 PM | Updated on Sep 17 2018 6:26 PM

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ కాల్ మనీ సోదాలు.. తాజగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు పాకాయి.

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ కాల్ మన సోదాలు.. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు పాకాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. బుధవారం స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల నుంచి కీలక పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. రాత్రి వరకు తనిఖీలు సాగుతాయని సీఐ జి.దాసు తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement