సింగపూర్ కు ఏపీ అధికారుల బృందం | ap offcers vists singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ కు ఏపీ అధికారుల బృందం

Jan 19 2015 10:57 AM | Updated on Aug 18 2018 5:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారాల శిక్షణ కోసం ఆ రాష్ట్ర అధికారులు సోమవారం సింగపూర్ వెళ్లారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారాల శిక్షణ కోసం ఆ రాష్ట్ర అధికారులు సోమవారం సింగపూర్ వెళ్లారు. సింగపూర్ కు చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.

సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ సహా 24 మంది అధికారుల బృందం అక్కడ శిక్షణ తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement