గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడి మృతి | Agrigold victim died with Heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడి మృతి

Mar 25 2017 2:31 AM | Updated on May 28 2018 3:04 PM

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడి మృతి - Sakshi

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ బాధితుడి మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడు ఖాదర్‌బాషా (66) శుక్రవారం తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

హిందూపురం అర్బన్‌ : అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన ‘అగ్రిగోల్డ్‌’ బాధితుడు ఖాదర్‌బాషా (66) శుక్రవారం తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు.  ఖాదర్‌బాషా కుమార్తె పెళ్లి కోసం 2012 నుంచి అగ్రిగోల్డ్‌ సంస్థలో సుమారు రూ.60 వేలు డిపాజిట్‌ చేశాడు. డబ్బు చేతికొచ్చే సమయానికి ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో మానసికంగా కుంగిపోయాడు.

గురువారం అసెంబ్లీలో ‘అగ్రిగోల్డ్‌’పై చర్చను టీవీలో వీక్షించాడు. ఈ క్రమంలోనే ఆ సంస్థ చేసిన మోసాన్ని తలచుకోవడంతో బీపీ పెరిగి ఫిట్స్‌ వచ్చాయి. గుండెపోటు కూడా రావడంతో చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement