ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఈ నెలలో ...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఈ నెలలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
13న కోలగట్ల వీరభద్రస్వామి, 16న పిల్లి సుభాష్ చంద్రబోస్లు తమ నామినేషన్లు సమర్పించనున్నారు.