breaking news
Advt
-
ఇంటర్ తర్వాత NIATలో జాయిన్ అయితే వచ్చే లాభాలేంటి?
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని, కెరీర్ను మలుపు తిప్పే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ (EAMCET / EAPCET) ప్రక్రియకు సిద్ధమవుతున్న ప్రతి ఇంట్లోనూ ప్రస్తుతం ఒకటే ఆందోళన నెలకొంది. తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ దారిని ఎంచుకుంటే వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది అనే ప్రశ్న తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రంగుల ప్రపంచం.. చేదు నిజం!సాధారణంగా మెజారిటీ తల్లిదండ్రులు కాలేజీల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. భారీగా విస్తరించిన క్యాంపస్లు, అద్దాల మేడలు, దశాబ్దాల నాటి పాత ఘనతలను చూసి అవే తమ పిల్లల కెరీర్కు గ్యారెంటీ అనుకుంటారు. కానీ, క్లాస్రూమ్లలోకి అడుగుపెట్టిన తర్వాతే అసలు నిజం బయటపడుతుంది.నేటి డిజిటల్ యుగంలో సరికొత్త సాంకేతిక విప్లవం నడుస్తుంటే, చాలా విద్యాసంస్థలు ఇంకా శతాబ్దాల నాటి పాత సిలబస్ను, బట్టీ పద్ధతులను నమ్ముకుని సాగుతున్నాయి. నాలుగేళ్ల పాటు కేవలం బ్లాక్బోర్డులకే పరిమితమై, ల్యాబ్లలోని కంప్యూటర్లను నామమాత్రంగా వాడి వేలాది మంది విద్యార్థులు కేవలం డిగ్రీలతో మాత్రమే బయటకు వస్తున్నారు. ఫలితంగా చేతిలో సర్టిఫికెట్ ఉన్నా, ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలు మాత్రం ఉండట్లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం మళ్లీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగే పరిస్థితి వస్తోంది.చివరికి ఊరు కానీ ఊర్లో పీజీల్లో ఉంటూ చదివినప్పటికీ… నాణ్యత లేని కోచింగ్ వలన పిల్లల సమయంతో పాటు తల్లిదండ్రుల డబ్బు మొత్తం వృధా అవుతుంది.ఈ తప్పు మీ పిల్లల విషయంలో జరగకూడదంటే, కేవలం హంగులను చూసి కాలేజీలను సెలెక్ట్ చేయకండి. కౌన్సిలింగ్లో అడుగుపెట్టే ముందే ఈ క్రింది 7 సూత్రాల చెక్లిస్ట్ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఇందులో కనీసం 5 పాయింట్లకు సమాధానం సానుకూలంగా ఉంటేనే ఆ కాలేజీ వైపు అడుగులు వేయండి.కౌన్సిలింగ్లో అభ్యర్థులు చూడాల్సిన 7 గోల్డెన్ పాయింట్స్:డే-1 నుంచే హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్: చివరి సంవత్సరంలో పేరు కోసం మాత్రమే చేసే ప్రాజెక్ట్లతో సరిపెట్టకుండా, కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజే లాప్టాప్పై ప్రాక్టికల్స్ చేసే వాతావరణం ఉందా?మారుతున్న కరికులం: టెక్నాలజీ స్పీడ్కు అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి సిలబస్ను ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అప్డేట్ చేస్తున్నారా?అద్భుతమైన ఇంటర్న్షిప్స్ అవకాశాలు: గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే, విద్యార్థి దశలోనే కార్పొరేట్ కంపెనీలలో లైవ్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారా?అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అనుసంధానం: రోజువారీ అభ్యాసంలో విద్యార్థులు అత్యాధునికమైన AI టూల్స్ను విస్తృతంగా వాడుతున్నారా?ఎంట్రప్రెన్యూర్షిప్ సపోర్ట్: విద్యార్థుల్లోని సరికొత్త ఐడియాలకు రెక్కలు తొడిగి, వారు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి ప్రత్యేక నిధులు, గైడెన్స్ ఇస్తున్నారా?గ్లోబల్ హ్యాకథాన్స్ పార్టిసిపేషన్: విద్యార్థులను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా జాతీయ, అంతర్జాతీయ హ్యాకథాన్లలో పోటీపడేలా ప్రోత్సహిస్తున్నారా?ఇండస్ట్రీ లీడర్స్ మెంటార్షిప్: గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీలలో పని చేస్తున్న యాక్టివ్ ఇంజనీర్ల ద్వారా గైడెన్స్ అందిస్తున్నారా?ఇలాంటి ప్రశ్నలన్నిటికీ చాలా వరకు కాలేజీలలో మీకు సమాధానం దొరకదు. కేవలం కొన్ని ప్రోగ్రామ్లలో మాత్రమే మీకు ఆ సమాధానాలు దొరుకుతాయి. అందులో ముఖ్యంగా వినిపించే పేరే NIAT Upskilling Program.పాతకాలపు విద్యా విధానాన్ని బద్దలు కొడుతూ, పైన పేర్కొన్న ప్రతి ఒక్క పాయింట్ను ప్రాక్టికల్గా అమలు చేస్తూ సరికొత్త విప్లవానికి తెరలేపింది NIAT. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న విద్యార్థులు థియరీలను బట్టీ పట్టరు; నేరుగా లాప్టాప్లపై కోడింగ్ చేస్తూ రాబోయే AI తరానికి తగ్గట్టుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు.ఇంటర్ తర్వాత విద్యార్థులు NIAT అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లో చేరడం వల్ల సాధిస్తున్న అసాధారణ విజయాలు మరియు గ్లోబల్ బెనిఫిట్స్ ఇవే:ఐఐటీ ఖరగ్పూర్ నుంచి OCN మైక్రో-స్పెషలైజేషన్ సర్టిఫికెట్:ఐఐటీల్లో చదవాలి అనేది చాలా మంది విద్యార్థులకు నెరవేరని కల. కానీ, IIT Kharagpur, నెక్స్ట్ వేవ్ ఒప్పందంతో NIAT విద్యార్థులు IIT Kharagpur ఓసీఎన్ మైక్రో-స్పెషలైజేషన్ కోర్సులు చేసి పూర్తయ్యాక IIT Kharagpur ఓసీఎన్ సర్టిఫికెట్తో పాటు ఓసీఎన్ అలుమ్ని గౌరవం కూడా పొందుతారు. 2500+ కంపెనీలు నెక్స్ట్ వేవ్ విద్యార్థులను హైర్ చేసుకోగా, 20+ స్టార్టప్లు, ₹2.92 కోట్ల స్టైపెండ్తో దూసుకుపోతున్న NIAT విద్యార్థులకు ఇది మరింత బలం ఇస్తుంది.చదువుకుంటూనే సంపాదన – ప్రాజెక్ట్కు కనీసం ₹30,000 ఆదాయం!సాంప్రదాయ కాలేజీలలో నాలుగో సంవత్సరం వరకు ప్రాజెక్టుల ఊసే ఉండదు. కానీ, NIAT విద్యావిధానం ఇందుకు పూర్తిగా భిన్నం. NIAT విద్యార్థులు తమ రెండవ సంవత్సరం (2nd Year) నుంచే నేరుగా ప్రముఖ స్టార్టప్లు మరియు మల్టీ నేషనల్ కార్పోరేషన్(MNC)లతో కలిసి రియల్-వరల్డ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్పై లైవ్గా పనిచేస్తున్నారు. కేవలం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా, తాము పూర్తి చేసే ప్రతి ప్రాజెక్ట్కు కనీసం ₹30,000 చొప్పున నేరుగా కంపెనీల నుంచే సంపాదిస్తున్నారు. విద్యార్థి దశలోనే అద్భుతమైన కార్పొరేట్ అనుభవంతో పాటు ఆర్థిక స్వతంత్రతను అందించే ఈ విప్లవాత్మక విధానాన్ని ఏ సంస్థ కూడా ఇప్పటివరకు ఆలోచించలేదు.హార్వర్డ్ నుండి గూగుల్ వరకు.. ప్రపంచ వేదికలపై సంచలనాలుగూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ (GSoC) 2026: NIATతో అప్స్కిల్ అవుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థిని గుత్తా సోనికా చౌదరి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్కు ఎంపికైంది. 131 దేశాల నుండి 15 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్గా సెలెక్ట్ అయిన 1,141 మంది గ్లోబల్ కంట్రిబ్యూటర్లలో సోనికా ఒకరిగా నిలిచి తెలుగు రాష్ట్రాల సత్తాను చాటింది.హార్వర్డ్ HPAIR కాన్ఫరెన్స్: NIAT మెంటర్ల నిరంతర ప్రోత్సాహంతో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సంజయ్ రాహుల్ మొగిలిపురికి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక 'HPAIR కాన్ఫరెన్స్' నుండి ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ లీడర్స్, నోబెల్ గ్రహీతలు పాల్గొనే ఈ కాన్ఫరెన్స్లో ఇంత చిన్న వయసులోనే సంజయ్ అడుగుపెట్టడం విశేషం.గ్లోబల్ లీడర్లుగా మార్చే GRIT మరియు BRAVE విధానంGRIT (Global Readiness Immersion Trips): విద్యార్థులను గ్లోబల్ టెక్ లీడర్లుగా మార్చడానికి NIAT ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది. ఇందులో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి అమెరికా, యూకే, సింగపూర్ వంటి అంతర్జాతీయ ఇన్నోవేషన్ హబ్స్ను సందర్శించేందుకు, అక్కడి R&D ల్యాబ్స్ మరియు గ్లోబల్ కంపెనీల పనితీరును నేరుగా చూసేందుకు NIAT పూర్తి స్పాన్సర్షిప్ అందిస్తుంది.BRAVE ఫ్రేమ్వర్క్: కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా, కార్పొరేట్ ఇండస్ట్రీకి అత్యంత అవసరమైన కమ్యూనికేషన్, లీడర్షిప్ మరియు ప్రొఫెషనల్ పర్సనాలిటీ స్కిల్స్ను విద్యార్థుల్లో పెంపొందించడానికి NIAT చేస్తున్న కృషిలో భాగంగా NIAT విద్యార్థులు మార్కెట్లోని చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులను సంప్రదిస్తారు. వారి వ్యాపారాల్లో ఉన్న సవాళ్లను, సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, వాటికి అత్యాధునిక AI సహాయంతో పక్కా టెక్నాలజీ సొల్యూషన్స్ డిజైన్ చేస్తారు. ఆ సొల్యూషన్స్ను ఆయా వ్యాపారాలకు విజయవంతంగా విక్రయిస్తారు కూడా! కేవలం ఈ 'BRAVE' ఇనిషియేటివ్ ద్వారానే NIAT విద్యార్థులు, తమ నైపుణ్యాలతో అక్షరాలా రూ. 80 లక్షలకు పైగా ఆదాయాన్ని సాధించి రికార్డు సృష్టించారు. చదువుకునే రోజుల్లోనే వ్యాపారవేత్తలుగా మారేందుకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ - ₹2.92 కోట్ల స్టైపెండ్స్!డిగ్రీ పూర్తి కావడానికి ముందే NIAT విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభతో కార్పొరేట్ రంగాన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విద్యార్థులు సాధించిన మొత్తం ఇంటర్న్షిప్ స్టైపెండ్స్ అక్షరాలా ₹2.92 కోట్లు దాటడం ఒక సరికొత్త రికార్డు.ఉదాహరణకు, నిఖిల్ అనే విద్యార్థి NIAT మెంటార్షిప్ సాయంతో G Dot Contractor అనే అంతర్జాతీయ సంస్థలో నెలవారీ 400 డాలర్ల స్టైపెండ్తో గ్లోబల్ ఇంటర్న్షిప్ సొంతం చేసుకున్నాడు. వీరి పనితీరు చూసిన టాప్ టెక్ లీడర్లు.. "ఈ విద్యార్థులు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోరు" అని ప్రశంసిస్తున్నారు.సొంత స్టార్టప్లతో NIAT విద్యార్థుల సరికొత్త ట్రెండ్గ్రాడ్యుయేషన్ కంటే ముందే NIAT ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు 100కు పైగా స్టార్టప్లను విజయవంతంగా ప్రారంభించడమే గాక రెవిన్యూ సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.₹6.10 లక్షల రెవెన్యూ సాధించిన ‘Versa’: గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాక ముందే NIAT విద్యార్థుల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘Versa’ స్టార్టప్ మార్కెట్లోకి రావడం, రాగానే ఏకంగా ₹6.10 లక్షల రెవెన్యూ ఆర్జించడం టెక్ వర్గాల్లో పెద్ద టాపిక్గా మారింది.వీరితో పాటు విశ్వవక్సేన కటుకూరి స్థాపించిన ఏఐ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ 'ఇన్ఫిల్' ఇప్పటికే ₹5 లక్షల ఆదాయాన్ని అందుకోగా, సచిన్ కీర్తి వాసు 'గ్రోవిఫై ఏఐ' ద్వారా బిజినెస్ల కోసం అచ్చం మనిషిలా మాట్లాడే అడ్వాన్స్డ్ ఏఐ-కాల్ ఏజెంట్ను తయారుచేశారు.ఇలా మరెన్నో విజయవంతమైన స్టార్టప్లతో NIAT విద్యార్థులు దూసుకుపోతున్నారు.జాతీయ హ్యాకథాన్లలో ఐఐటీ విద్యార్దులపై గెలుపుOpenAI Academy Buildathon: దేశవ్యాప్తంగా 70,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ వచ్చిన ఈ ప్రతిష్టాత్మక హ్యాకథాన్లో NIAT విద్యార్థుల బృందం జాతీయ స్థాయిలో సెకండ్ ప్లేస్ సాధించి ₹3,00,000 నగదు బహుమతి గెలుచుకుంది.T-Hub BizHack: హైదరాబాద్లోని ప్రఖ్యాత టి-హబ్లో జరిగిన బిజ్హ్యాక్ పోటీల్లో 25కు పైగా అగ్రశ్రేణి కాలేజీలను ఓడించి NIAT విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుని ₹1 లక్ష ప్రైజ్ మనీ సాధించారు.మ్యాట్రిక్స్ ప్రొటోకాల్ AI హ్యాకథాన్: ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో NIAT ఫస్టియర్ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు ఏకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్తో 48 గంటల పాటు తలపడి గ్రాండ్ ఫినాలేకి చేరడం వీరి ప్రాక్టికల్ నాలెడ్జ్కు నిదర్శనం.ఊహకందని ప్రాజెక్ట్స్ మరియు ₹100 కోట్ల ఏఐ (AI) టోకెన్స్ సపోర్ట్NIAT విద్యార్థులు ఏకంగా ఒక పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారునే ప్రోగ్రామ్ చేసి, ప్రపంచ ప్రఖ్యాత టెక్ లీడర్ షిన్పే కటో (TIER IV ఫౌండర్) ముందే విజయవంతంగా డెమో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కోమాలో ఉన్న పేషెంట్స్ భావోద్వేగాలను కనిపెట్టే 'న్యూరోనెక్సాస్ AI', ప్రమాదకర ప్రాంతాల్లో మనుషులకు బదులుగా పనిచేసే 'హ్యూమనాయిడ్ రోబోట్' లాంటి ఎన్నో అత్యాధునిక ప్రాజెక్టులను విద్యార్థులు బిల్డ్ చేశారు.ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఐ ప్రాజెక్ట్లు బిల్డ్ చేస్తున్నప్పుడు, విద్యార్థులకు ఎలాంటి కొరత ఉండకూడదు. వారి ఆలోచనలకు బ్రేక్ పడకూడదు అందుకే NIAT తమ విద్యార్థుల కోసం ఏకంగా ₹100 కోట్ల విలువైన ఏఐ టోకెన్స్ను అందుబాటులోకి తెచ్చింది.దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 కనెక్ట్:నెక్స్ట్వేవ్ కో-ఫౌండర్ మరియు సీఈఓ రాహుల్ అత్తులూరి ప్రతిష్టాత్మక 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్' సదస్సుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న 100 మంది ప్రముఖులలో ఒకరిగా నిలిచారు. ఈ అంతర్జాతీయ నాలెడ్జ్ మరియు అవగాహనను నేరుగా NIAT విద్యార్థుల సిలబస్ లోనూ, శిక్షణలోనూ చేర్చడం జరుగుతుంది.నేటి నిర్ణయమే రేపటి విజయం!పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రుల నమ్మకం వృధా కాకూడదంటే కౌన్సిలింగ్ సమయంలో తీసుకునే నిర్ణయం ఎంతో పక్కాగా ఉండాలి. కాలేజీల పాత పద్ధతుల వెనుక పరిగెత్తకుండా, ప్రస్తుతం ఉన్న AI విప్లవానికి తగ్గట్టుగా పిల్లలను గ్లోబల్ లీడర్లుగా మార్చడమే ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే, ప్రాక్టికల్ విద్యతో విద్యార్థులను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న NIAT, అటు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, ఇటు తల్లిదండ్రులకు కెరీర్ భద్రతపై భరోసాను కల్పిస్తోంది. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, విద్యార్థి దశలోనే సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని గెలిచేలా వారి కలలను నిజం చేస్తోంది.మరింత సమాచారం మరియు ఎన్రోల్మెంట్స్ ప్రక్రియ కోసం వెంటనే సంప్రదించండి: అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://rebrand.ly/y2pz6b6 ఫోన్ నెంబర్ / WhatsApp కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://rebrand.ly/umojl6y -
18 ఏళ్ల వయసులోనే ఇలాంటి విజయాలా?
ఇంటర్మీడియట్ అనగానే మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరిగే ఒక రేస్. ఆ రేస్ పూర్తవ్వగానే ఇంజనీరింగ్లో చేరి.. ఓ నాలుగేళ్ల పాటు క్లాసులు అటెండ్ అయి, బోర్డు పైన లెక్చరర్లు రాసిన సబ్జెక్ట్ నోట్ బుక్లలో రాసుకొని, బట్టి పట్టేసి, సెమిస్టర్ పరీక్షలు రాసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నించడం.. మనకు తెలిసిన విద్యావిధానం ఇదే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలేజీ చదువుకు తోడుగా సరైన స్కిల్స్ కూడా తోడైతే, డిగ్రీ చేతికి వచ్చేదాకా ఆగాల్సిన పనిలేదు. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే టెక్నాలజీ ద్వారా వాస్తవ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారాలు చూపించవచ్చని NIAT అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న నేటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు.ఐఐటీలు, ఐఐఎంలు, ఏకంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్స్ను సైతం ఆశ్చర్యపరుస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరు సత్తా చాటుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే, తమ మొదటి, రెండు సంవత్సరాల్లోనే 'NIAT' అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సాయంతో ఈ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, వీరు తయారుచేస్తున్న ప్రొడక్ట్స్ చూస్తుంటే.. "మన పిల్లలు కూడా ఇలా ఆలోచించగలరా?" అని ప్రతి తల్లిదండ్రీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విజయాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథలేంటో చూద్దాం..అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్ల తెలుగమ్మాయికి అరుదైన గుర్తింపు:ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ 'గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్' ఒక కల. ఇందులో ఎంపికైతే గూగుల్ ప్రాజెక్ట్లకే నేరుగా మన కోడ్ రాయవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్కు 131 దేశాల నుంచి 15,245 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్గా ఎంపికైన 1,141 మందిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న గుత్తా సోనికా చౌదరి నిలిచింది."పరీక్షల కోసం బట్టీ పట్టే విధానం నుంచి బయటపడి, నిజమైన ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాను. NIATతో నాకు లభించిన ప్రాక్టికల్ వాతావరణం, అక్కడి మెంటార్ల గైడెన్స్ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఏజ్ లోన్ ఒక గ్లోబల్ ప్రాజెక్ట్కు కంట్రిబ్యూట్ చేసే స్థాయికి రావడం వెనుక ఆ పునాదే కారణం" అని గర్వంగా చెబుతోంది సోనిక.అంబులెన్స్లకు ప్రాణం పోస్తున్న 'ఏఐ' టెక్నాలజీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 'ఓపెన్ ఏఐ అకాడమీ బిల్డథాన్'. దేశవ్యాప్తంగా 70 వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఫస్ట్ ఇయర్ చదువుతున్న NIAT స్టూడెంట్స్ టీమ్ టాప్ ఇన్నోవేటర్స్గా నిలిచింది. వీరు అంబులెన్స్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోమేటిక్గా దారి క్లియర్ చేసే ఒక అద్భుతమైన 'ఏఐ ట్రాఫిక్ సిస్టమ్'ను (ప్రాజెక్ట్-K) డిజైన్ చేసి ఫస్ట్ రన్నరప్గా నిలిచారు."ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకుపోవడం చూసినప్పుడల్లా ఏదైనా చేయాలనిపించేది. NIAT 5.0 ల్యాబ్స్లో మేము టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు.. దీన్ని ప్రాక్టికల్గా ఆ సమస్య పరిష్కారానికి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మా మెంటార్ల సపోర్ట్తో ఆ కోడ్ రాసి, సిస్టమ్ను డిజైన్ చేశాం." అని ఆ టీమ్ సభ్యులు వివరించారు.కోమాలో ఉన్న వారి భావోద్వేగాలను తెలుసుకునేలా..సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సిలబస్ అర్థం చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ, NIAT విద్యార్థులు 'న్యూరోనెక్సాస్ ఏఐ' పేరుతో హెల్త్కేర్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒకచోట చేర్చారు. ఈ సిస్టమ్ రియల్ టైమ్లో ఒక వ్యక్తి మెదడు తరంగాలను రీడ్ చేసి, వాళ్లు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో పసిగడుతుంది. టెక్నాలజీని సామాజిక ప్రయోజనం కోసం ఎలా వాడాలో ఈ యువత నిరూపించింది.ప్రాణాపాయ పరిస్థితుల్లో మనుషులకు బదులుగా 'హ్యూమనాయిడ్ రోబోట్'“మనుషులకు హాని కలిగించే ప్రదేశాలకు మనం ఇంకా మనుషులనే ఎందుకు పంపుతున్నాం?" - ఓ విద్యార్థి మదిలో మెదిలిన ఈ చిన్న ప్రశ్నే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. కెమికల్ లీక్స్, గ్యాస్ ఛాంబర్లు, కూలిపోయిన భవనాలు, బాంబ్ డిస్పోజల్ సైట్స్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషులకు బదులుగా పనిచేసే ఒక 'హ్యూమనాయిడ్ రోబోట్'ను NIAT విద్యార్థి ప్రోగ్రామ్ చేశాడు.ఆర్ఓఎస్, రాస్ప్ బెర్రీ పై సాయంతో రూపొందిన ఈ రోబోట్ ప్రమాదకర ప్రాంతంలో మనిషిలా పనిచేస్తుంటే.. దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి మాత్రం ఎక్కడో సురక్షితంగా ఉంటాడు.చదువుకునే వయసులోనే..స్టార్టప్ ఫౌండర్లుగాపాకెట్ మనీ కోసం అమ్మానాన్నలను అడిగే వయసులో, NIAT స్టూడెంట్స్ ఏకంగా స్టార్టప్లకు సీఈవోలుగా మారుతున్నారు. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్ లను ప్రారంభించారు. అంతేగాక, ఇంటర్న్షిప్ల ద్వారా ఇప్పటికే 2.87 కోట్ల రూపాయల స్టైపెండ్స్ సాధించారు. వీరిలో సచిన్ కీర్తి వాసు అనే విద్యార్థి 'గ్రోవిఫై ఏఐ' అనే స్టార్టప్ను ప్రారంభించి, కాల్ సెంటర్ల కోసం ఏఐ వాయిస్ ఏజెంట్ను సృష్టించాడు.హైదరాబాద్ టీ-హబ్లో జరిగిన 'బిజ్హ్యాక్' ఈవెంట్లోను సత్తా చాటాడు. నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్న ఒక కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించే మోడల్ను రూపొందించి, 25కి పైగా కాలేజీల నుంచి వచ్చిన 250 మంది పార్టిసిపెంట్స్తో పోటీ పడి విజేతగా నిలిచి ఏకంగా లక్ష రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు."కేవలం ఉద్యోగం కోసమే చదవడం కాకుండా, సొంతంగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలని మా NIAT మెంటార్లు మాలో స్ఫూర్తి నింపారు. ఒక ఐడియా వస్తే, దాన్ని వెంటనే ఎలా అమలు చేయాలన్న ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే..నేను ఫస్ట్ ఇయర్లోనే ఈ స్టార్టప్ను ప్రారంభించగలిగాను" అని సచిన్ తన సక్సెస్ జర్నీని పంచుకున్నాడు.తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శకం!విజయాలు సాధించిన ఈ విద్యార్థులందరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్.. 'ప్రాక్టికల్ లెర్నింగ్'. పుస్తకాల్లోని థియరీని బట్టీ పట్టకుండా, వాస్తవ సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుక్కోవడం. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థీ.. తమ ఫోకస్ను కేవలం మార్కుల వైపే కాక, 'నైపుణ్యాల' పైన దృష్టి సారించాలి. విద్యార్థుల్లో ఆ ఇన్నోవేటివ్ ఆలోచనలను రేకెత్తించి, వారికి సరైన మెంటార్షిప్ ఇచ్చే NIAT లాంటి ఎకోసిస్టమ్ను ఎంచుకున్నప్పుడు.. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇలాంటి అద్భుతాలే సృష్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు!For more details: https://rebrand.ly/be7c36 -
అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ.. డిజిటల్ మోజో సక్సెస్!
భారతదేశంలోని ప్రతి రియల్ ఎస్టేట్ డెవలపర్ చివరకు ఒక ప్రశ్న అడుగుతారు: నా ప్రాజెక్ట్ అనుకున్న వేగంతో ఎందుకు అమ్ముడు పోవడం లేదు? చాలాసార్లు సమాధానం ప్రాజెక్ట్తో సంబంధం ఉండదు. లొకేషన్ అద్భుతంగా ఉండవచ్చు. స్పెసిఫికేషన్లు అత్యుత్తమంగా ఉండవచ్చు. ధర పోటీగా ఉండవచ్చు. అయినప్పటికీ విచారణలు నిదానంగా వస్తాయి, సైట్ విజిట్లు అరుదుగా ఉంటాయి, సేల్స్ టీమ్ అసంతృప్తి ఉంటుంది. కీలకమైన లోటు, దాదాపు ఎల్లప్పుడూ, ప్రాజెక్ట్ వెనుక ఉన్న డిజిటల్ మార్కెటింగ్ నాణ్యత.హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగి, దశాబ్దానికి పైగా పనిచేస్తున్న డిజిటల్ మోజో, ఈ సమస్యను పరిష్కరించడమే తన సంపూర్ణ గుర్తింపుగా నిర్మించుకుంది. నేడు, ఇది హైదరాబాద్లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా నిలబడింది మరియు భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా పేరు సంపాదించింది. తమ గురించి తామే చెప్పుకోవడం ద్వారా కాదు, వ్యాపార ప్రపంచంలో నిజమైన విలువ కలిగిన ఏకైక కరెన్సీ అయిన ఫలితాల ద్వారా నిరూపితమైన పనితీరు ఆధారంగా వారు తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు.మొదటి రోజు నుండి భిన్నమైన తత్వశాస్త్రంచాలా ఏజెన్సీలు లైక్లు, ఇంప్రెషన్లు మరియు రీచ్లో తమ విజయాన్ని కొలుస్తాయి. డిజిటల్ మోజో ఎల్లప్పుడూ విజయాన్ని భిన్నంగా కొలుస్తుంది. సంస్థాపకుడు మరియు సీఈఓ ధీరజ్ మేరానీ స్పష్టంగా వ్యక్తీకరించిన ఏజెన్సీ వ్యవస్థాపక తత్వం ఏమిటంటే, మార్కెటింగ్ P&L లో కనిపించాలి. మూడ్ బోర్డ్లో మాత్రమే కాదు. ఒక క్యాంపెయిన్ను ఆదాయానికి, అర్హత కలిగిన లీడ్లకు, వాస్తవ సైట్ విజిట్లకు మరియు బుకింగ్లకు ట్రేస్ చేయలేకపోతే, అది తన పనిని చేయలేదు.ధీరజ్ మేరానీ ఇరవై సంవత్సరాలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం, IIM నేపథ్యం మరియు US మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ను ఈ తత్వశాస్త్రానికి అందిస్తారు. ఆయన విధానం విక్రేత కంటే వ్యాపార భాగస్వామిగా ఆలోచించే ఏజెన్సీని రూపొందించింది. ఒక వ్యవస్థాపకుడు చేసే అదే తీవ్రతతో క్లయింట్ సేల్స్ పైప్లైన్పై నిమగ్నమవుతుంది.రియల్ ఎస్టేట్ ఎందుకు? డిజిటల్ మోజో ఎందుకు?రియల్ ఎస్టేట్ డిజిటల్గా మార్కెట్ చేయడానికి అత్యంత సంక్లిష్టమైన రంగాలలో ఒకటి. టికెట్ పరిమాణాలు ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులు సందేహాస్పదంగా ఉంటారు, మరియు ఇంట్లో లేదా వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టే నిర్ణయం భావోద్వేగ మరియు హేతుబద్ధ లెక్కల పొరలను కలిగి ఉంటుంది, వాటిని చాలా డిజిటల్ క్యాంపెయిన్లు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతాయి.డిజిటల్ మోజో సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొనుగోలుదారు యాత్రపై స్వయంగా అభివృద్ధి చేసిన అవగాహనను మరియు ఇప్పుడు AI సహాయంతో ఇన్-హౌస్ ప్రొడక్ట్ Mojo Cortex ను అభివృద్ధి చేసింది — Google లో మొదటి సెర్చ్ నుండి చివరి సైట్ విజిట్ వరకు. ఏజెన్సీ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీడియో మార్కెటింగ్ మరియు డేటా అనలిటిక్స్ అంతటా పని చేస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లు మరియు బ్రాండ్ల కోసం, ఈ విభాగాలన్నింటినీ ఫలితాల ఆధారిత సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుతుంది.దేశవ్యాప్తంగా 50కి పైగా యాక్టివ్ క్లయింట్లు మరియు 70 మంది నిపుణుల బృందంతో, ఏజెన్సీ హైదరాబాద్లో బూటిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నుండి ముంబై, ఢిల్లీ మరియు టైర్ 2 నగరాలలో మార్కెట్ చేయబడిన పెద్ద-స్థాయి మిక్స్డ్ వ్యూస్ అభివృద్ధి వరకు ప్రతిదాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పుణే మరియు ఇతర నగరాలలో ప్రముఖ బిల్డర్లు క్లయింట్లుగా ఉన్నారు, వీరి క్యాంపెయిన్లు కాస్ట్ పర్ లీడ్, లీడ్ నాణ్యత మరియు కన్వర్షన్ రేట్లపై పరిశ్రమ బెంచ్మార్క్లను నిరంతరం అధిగమించాయి.హైదరాబాద్ యొక్క అత్యుత్తమ రహస్యం — ఇప్పుడు బహిర్గతమవుతోందిహైదరాబాద్ యొక్క పోటీ మార్కెటింగ్ ల్యాండ్స్కేప్లో, డిజిటల్ మోజో నెమ్మదిగా సీరియస్ బ్రాండ్లు మొదట పిలిచే ఏజెన్సీగా మారింది. 233 Google రివ్యూలలో 4.7 స్టార్ రేటింగ్ మరియు రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు హాస్పిటాలిటీ విస్తరించిన క్లయింట్ పోర్ట్ఫోలియోతో, ఏజెన్సీ దూకుడు స్వయం ప్రమోషన్ కంటే నిరంతర డెలివరీ ద్వారా హైదరాబాద్లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా తన స్థానాన్ని సంపాదించింది. వారు Google సెర్చ్ మరియు AI ఫలితాలలో నంబర్ 1 గా నిరంతరం ర్యాంక్ చేస్తున్నారు.నగరంలో డిజిటల్ మోజోను ప్రత్యేకతను చాటేది దాని పాడ్ మోడల్. ప్రతి క్లయింట్కు అంకితమైన నిపుణులను నియమించే నిర్మాణం, పెద్ద ఏజెన్సీలలో సాధారణంగా ఉండే రివాల్వింగ్-డోర్ అకౌంట్ మేనేజ్మెంట్ కంటే జవాబుదారీతనం మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. క్లయింట్లు ప్రతి కొన్ని నెలలకు కొత్త బృందానికి రీ-బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు. వారి బ్రాండ్ను అర్థం చేసుకున్న వారు వారితోనే ఉంటారు.జాతీయ లక్ష్యండిజిటల్ మోజో ఆశయాలు ఎప్పుడూ హైదరాబాద్కే పరిమితం కాలేదు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం వృద్ధి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, మెట్రో నగరాలు, టియర్-1 మరియు టియర్-2 నగరాల్లోని డెవలపర్లు డిజిటల్ అవగాహన కలిగిన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, ఫలితాలను అందించగల నిపుణుల ఏజెన్సీ అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.ఈ దశను చేరుకోవడానికి డిజిటల్ మోజో ఎంతో ప్రణాళికాబద్ధంగా, లక్ష్యపూర్వకంగా తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. నేడు సంస్థ యొక్క విజయగాథలు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అఫోర్డబుల్ హౌసింగ్, కమర్షియల్ ప్రాపర్టీలు, ప్లాటెడ్ డెవలప్మెంట్స్ మరియు మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు వంటి విభిన్న రియల్ ఎస్టేట్ విభాగాలకు విస్తరించాయి.అదేవిధంగా, సంస్థ యొక్క అనలిటిక్స్ సామర్థ్యాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. అధునాతన అట్రిబ్యూషన్ మోడల్స్ను వినియోగించడం ద్వారా, డెవలపర్లు పెట్టుబడి పెట్టిన ప్రతి మార్కెటింగ్ రూపాయి ఏ ఫలితాన్ని తీసుకువస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునేలా ఖచ్చితమైన విశ్లేషణలను అందిస్తోంది.భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా, డిజిటల్ మోజో ధరపై పోటీ పడటం లేదు. ఇది ఫలితాలపై పోటీ పడుతోంది.క్లయింట్లు నిజంగా ఏమి చెప్తున్నారుఒక ఏజెన్సీ విలువకు అత్యంత నమ్మదగిన సూచిక దాని క్లయింట్ సంబంధాల వ్యవధి. డిజిటల్ మోజోలో, అనేక క్లయింట్లు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏజెన్సీతో ఉన్నారు. అసంతృప్తి మరియు మారడం సాధారణంగా జరిగే పరిశ్రమలో ఇది అరుదు. సంఖ్యలు అర్థమవుతూనే ఉన్నందున వారు ఉంటున్నారు.క్లయింట్ల నుండి పదే పదే వచ్చే అభిప్రాయం ఏమిటంటే, డిజిటల్ మోజో క్లయింట్ అకౌంట్లకు వ్యవస్థాపకుని మనస్తత్వాన్ని తీసుకువస్తుంది. బ్రీఫ్ బలహీనంగా ఉన్నప్పుడు ఏజెన్సీ వెనక్కి నెట్టుతుంది. క్లయింట్ గమనించే ముందే క్యాంపెయిన్ తక్కువ పనితీరు చేస్తున్నప్పుడు ఫ్లాగ్ చేస్తుంది. అడగకుండానే కొత్త ఆలోచనలను తెస్తుంది. సంక్షిప్తంగా, ఇది స్కిన్ ఇన్ ది గేమ్ ఉన్న భాగస్వామిలా వ్యవహరిస్తుంది.ముందున్న మార్గంభారత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన వృద్ధి కాలంలోకి ప్రవేశిస్తోంది. పట్టణీకరణ వేగవంతమవుతూ, గృహావసరాలు పెరుగుతూ, కొనుగోలుదారుల కొత్త తరం తమ మొత్తం ఆస్తి పరిశోధన యాత్రను ఆన్లైన్లో నిర్వహిస్తూ,రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఇక సహాయక పాత్రలో కాకుండా, వ్యాపార వ్యూహంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది.డిజిటల్ మోజో ఈ తరంగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది — మరియు దాని క్లయింట్లు దాని కంటే వేగంగా పెరగడానికి సహాయం చేయడానికి. వ్యర్థ మెట్రిక్స్తో నిండిన డెక్స్లను డెలివరీ చేసే మరియు వాస్తవ సేల్స్ ప్రభావంపై తక్కువగా ఉండే ఏజెన్సీలతో అలసిన డెవలపర్లకు, డిజిటల్ మోజో ఒక భిన్నమైన సంభాషణను అందిస్తుంది: మీ ఆదాయ లక్ష్యంతో మొదలై మిమ్మల్ని అక్కడికి చేర్చే క్యాంపెయిన్ స్ట్రాటజీ వరకు వెనక్కు పనిచేసేది.చాలా ఏజెన్సీలు చేయగలవని మరియు నిరూపించగలవని వాగ్దానం చేయలేవు. డిజిటల్ మోజో చేయగలిగే కొద్ది సంస్థలలో ఒకటి.— డిజిటల్ మోజో | digitalmojo.in | హైదరాబాద్గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
ఎన్ఐఏటీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన
ఇంటర్మీడియట్ తర్వాత సరైన కోర్స్ ఎంపికపై సందిగ్ధంలో ఉన్న విద్యార్థులకు NIAT (NxtWave of Innovation in Advanced Technologies) ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమంలో 2026లో డిమాండ్ ఉన్న కోర్సులు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, AI, Data Science, Cybersecurity వంటి రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. అలాగే కెరీర్ ప్లానింగ్, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన విలువైన సూచనలు అందిస్తారు.ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్ కెరీర్కు సరైన దిశను ఎంచుకోవచ్చు.✅ 2026లో డిమాండ్ ఉన్న కోర్సులపై అవగాహన✅ నిపుణుల మార్గదర్శకత్వం✅ భవిష్యత్ కెరీర్ అవకాశాలపై సమాచారంపరిమిత స్లాట్లు మాత్రమే. కింది లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీ స్లాట్ను నమోదు చేసుకోండి!URL: https://rebrand.ly/23f1cf గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
బంపర్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్.. నెలకు రూ.32,000 వరకు ఆదాయం!
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో ‘GVRR బృందావన్’ సరికొత్త కమర్షియల్ సూట్ రూమ్స్ (1BHK & 2BHK) ప్రాజెక్టుతో పెట్టుబడిదారుల ముందుకు వచ్చింది. తక్కువ పెట్టుబడి, పూర్తి భద్రతతో పాటు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నెలవారీ అద్దె ఆదాయం (1BHK కి రూ.20 వేలు, 2BHK కి రూ.32 వేలు) పొందే సువర్ణావకాశం ఇస్తోంది. ఇందులో 3-స్టార్ హోటల్ వసతులు, 9000 చదరపు అడుగుల్లో అత్యాధునిక క్లబ్హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వార్షిక ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.235 కోట్లకు చేరింది. వారాంతాల్లో 80 వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయం, బసవపురం రిజర్వాయర్, త్వరలో రానున్న MMTS రైల్వే సౌకర్యం యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాయి. హైదరాబాద్కు సమీపంలో ఉంటూ, స్థిరమైన ఆదాయం అందించే ఈ ప్రాజెక్ట్ వివరాల కోసం వివరాలు అందించాం. 🌟 యాదగిరిగుట్టలో బంపర్ ఆఫర్! 🌟 కేవలం ₹40 lakhs పెట్టుబడితో.. ప్రతి నెల ₹20,000 నుండి ₹32,000 వరకు స్థిరమైన అద్దె ఆదాయం! ◆ ప్రాజెక్ట్: ప్రతిష్టాత్మక GVRR ఎలిగెన్స్ స్టేల్ కమర్షియల్ సూట్ రూమ్స్ & అపార్ట్మెంట్స్. ◆ లొకేషన్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో! ◆ లైఫ్ స్టైల్: 3-స్టార్ హోటల్ తరహా అత్యాధునిక లగ్జరీ వసతులు. ◆ సౌకర్యాలు: 9,000 చదరపు అడుగుల ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్. ◆ ఆదాయం: ప్రతి నెల స్థిరమైన అద్దె ఆదాయం. 📊 మీ పెట్టుబడి - ఆదాయం అంచనా కాలిక్యులేటర్ ఫ్లాట్ రకం ఎంచుకోండి: 1 BHK (500 Sft) ₹40 లక్షలు | అద్దె ₹20K 2 BHK (800 Sft) ₹64 లక్షలు | అద్దె ₹32K ఫ్లాట్స్ సంఖ్య: − 1 + మొత్తం పెట్టుబడి: ₹64,00,000 నెలసరి అద్దె ఆదాయం: ₹32,000 సంవత్సరపు ఆదాయం: ₹3,84,000 📞 మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి 📞 9133332733 📞 9000896223 var count = 1; function plusFlat() { count++; calcRent(); } function minusFlat() { if(count > 1){ count--; calcRent(); } } function formatINR(x) { return '₹' + x.toLocaleString('en-IN'); } function selectFlat(type) { document.querySelector('input[value="'+type+'"]').checked = true; if(type == "1"){ document.getElementById("card1").style.border = "2px solid #4338ca"; document.getElementById("card2").style.border = "2px solid #ddd"; } else { document.getElementById("card2").style.border = "2px solid #4338ca"; document.getElementById("card1").style.border = "2px solid #ddd"; } calcRent(); } function calcRent() { document.getElementById('flatCount').innerHTML = count; var type = document.querySelector('input[name="flatType"]:checked').value; var cost = 4000000; var rent = 20000; if(type == "2"){ cost = 6400000; rent = 32000; } var totalCost = cost * count; var totalRent = rent * count; var yearly = totalRent * 12; document.getElementById('investment').innerHTML = formatINR(totalCost); document.getElementById('monthly').innerHTML = formatINR(totalRent); document.getElementById('yearly').innerHTML = formatINR(yearly); } selectFlat('2'); గమనిక: పైన పేర్కొన్న ప్రాజెక్ట్ వివరాలు, ఆదాయ మార్గాలు, వసతులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
మెరిట్ విద్యార్థులకు రెసొనెన్స్ ఉచిత విద్య
ప్రస్తుతం విద్యార్థుల మధ్య పోటీ ప్రపంచం రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నప్పటి నుంచే సరైన మార్గదర్శకం, బలమైన పునాది, పోటీ నైపుణ్యాలు ఉంటేనే భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించగలుగుతారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా IIT-JEE, NEET కోచింగ్లో విశిష్ట ఫలితాలు సాధించిన Resonance సంస్థ ఇప్పుడు రాయలసీమ విద్యార్థుల కోసం “Mega ResoFAST 2026” పేరుతో ప్రతిభా ప్రోత్సాహక పరీక్షను నిర్వహిస్తోంది.Hyderabad లో ఘనవిజయం సాధించిన ResoFAST కార్యక్రమాన్ని ఇప్పుడు కర్నూల్తో పాటు రాయలసీమ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు.ఈ పరీక్ష ద్వారా విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి, వారికి స్కాలర్షిప్లు, ఉచిత విద్య అవకాశాలు, ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. మొత్తం రూ.4 కోట్ల స్కాలర్షిప్ పూల్, 50కి పైగా గ్రాండ్ ప్రైజులు, మెరిట్ విద్యార్థులకు ఉచిత విద్య కూడా కల్పించనున్నారు.విద్యార్థుల భవిష్యత్ పోటీ పరీక్షల స్థాయిని అంచనా వేసేందుకు, వారి సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా IIT-JEE, NEET, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు చిన్న వయస్సులోనే బలమైన పునాది వేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి అవకాశం.Mega ResoFAST పరీక్ష రాయలసీమలోని 8 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. పరీక్ష కేంద్రాలు.. Resonance School - Kurnool, Resonance Junior College - Kurnool, Ananthapur, Dhone, Kadapa, Tadipatri, Guntakal, Adoni.మే 31, 2026న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆఫ్లైన్ విధానంలో, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు విధానాల్లో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.కేవలం రూ.99 రిజిస్ట్రేషన్ ఫీజుతో విద్యార్థులు తమ సీటును కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనంతరం అడ్మిట్ కార్డ్ మరియు పరీక్ష వివరాలు WhatsApp ద్వారా పంపబడతాయి.25 సంవత్సరాలకు పైగా విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న Resonance సంస్థ ఇప్పటివరకు లక్షలాది మంది విద్యార్థులను IITలు, NITలు, AIIMS వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందేలా చేసింది.రాయలసీమ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన ప్రారంభం కావాలంటే Mega ResoFAST 2026 ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు తప్పకుండా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.Registration Link: https://resofast.com/kurnool?utm_source=Sakshi-online -
సర్జరీ లేకుండానే జుట్టు రాలే సమస్యకు పరిష్కారం
జుట్టు రాలడం ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ సమస్యలలో ఒకటిగా మారింది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి, తగిన నిద్ర లేకపోవడం, అనియమిత భోజనం, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణం మరియు నీటి పరిస్థితులు మారే కొత్త దేశాలకు మారడం, అలాగే అధికంగా హెయిర్ స్టైలింగ్ చేయడం వంటివి తల చర్మం మరియు జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ చాలా మంది అసలు కారణాన్ని అర్థం చేసుకోకుండా ఆయిల్స్, డీఐవై (DIY) రెమెడీలు మరియు ఇంటర్నెట్ ట్రెండ్స్ను ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇండియాలో “హెయిర్ గ్రోత్ క్వీన్”గా ప్రసిద్ధి చెందిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూఎస్-ట్రెయిన్డ్ డెర్మటాలజిస్ట్ మరియు హెయిర్ గ్రోత్ స్పెషలిస్ట్ డాక్టర్ స్టుతి ఖరే శుక్లా ప్రకారం, జుట్టు రాలడం అనేది పైకి కనిపించేంత సులభమైన సమస్య కాదు; ఇది చాలా సంక్లిష్టమైనది.ఎంబీబీఎస్, ఎండీ డెర్మటాలజిస్ట్ అయిన మరియు “Elements of Aesthetics” వ్యవస్థాపకురాలైన డాక్టర్ స్టుతి, శాస్త్రీయ ఆధారిత నాన్-సర్జికల్ హెయిర్ రీస్టోరేషన్ ప్రోటోకాల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1 లక్షకు పైగా రోగులకు చికిత్స అందించారు. ఆమె వద్ద భారత్, దుబాయ్, యూకే, యూఎస్, కెనడా తదితర దేశాల నుండి రోగులు సంప్రదిస్తున్నారు.ఆమె క్లినిక్లో అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో ఒకటి నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ బూస్టర్ ట్రీట్మెంట్. ఇది డెర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో రూపొందించబడిన వ్యక్తిగతీకరించిన హెయిర్ రీస్టోరేషన్ ప్రోటోకాల్. ఇది పురుషులు మరియు మహిళలలో కనిపించే ప్యాటర్న్ హెయిర్ లాస్తో పాటు సాధారణ జుట్టు రాలడం నుండి తీవ్రమైన అలొపేషియా కేసుల వరకు చికిత్స కోసం రూపొందించబడింది.ఈ ప్రోటోకాల్లో హెయిర్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, బలహీనమైన ఫాలికల్స్ను ఉత్తేజితం చేసే టార్గెట్ గ్రోత్ ఫాక్టర్లు, మరియు శాస్త్రీయ ఆధారిత స్కాల్ప్ రీస్టోరేషన్ థెరపీలు ఈ ప్రోటోకాల్లో హెయిర్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, బలహీనమైన ఫాలికల్స్ను ఉత్తేజితం చేసే టార్గెట్ గ్రోత్ ఫాక్టర్లు, మరియు శాస్త్రీయ ఆధారిత స్కాల్ప్ రీస్టోరేషన్ థెరపీలు ఉపయోగిస్తారు. ఇవి జుట్టు సాంద్రతను పెంచడం, ఫాలికల్స్ను బలపరచడం మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడం లేదా సాధ్యమైనంతవరకు తిరగదిద్దడాన్ని లక్ష్యంగా ఉంచుతాయి.డాక్టర్ స్టుతి తీవ్రమైన జుట్టు రాలే సమస్యలతో ఉన్న రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు. కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కూడా సరిపడా గ్రాఫ్ట్స్ లేకపోవడం వల్ల వారు అర్హులు కాదని చెప్పిన సందర్భాల్లో కూడా ఆమె చికిత్సలు ఇచ్చారు. మీరు ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే ఫలితాలు అంత మంచిగా ఉంటాయని ఆమె చెబుతారు.ఈ చికిత్స యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా దీనిని పొందవచ్చు మరియు మంచి ఫలితాలు పొందుతున్నారు.డాక్టర్ స్టుతి తరచుగా అంతర్జాతీయ ప్రయాణికులు మరియు విదేశాలకు వెళ్లి స్థిరపడే వ్యక్తులు జుట్టు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. వాతావరణ మార్పులు, హార్డ్ వాటర్ ప్రభావం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, ఆహార అలవాట్ల మార్పు మరియు సూక్ష్మ పోషక లోపాలు ఇవన్నీ జుట్టు రాలడానికి కారణమవుతాయి. మీరు ఇటీవలే దేశం మారి అకస్మాత్తుగా జుట్టు రాలడం గమనిస్తే, త్వరగా చర్య తీసుకోవడం చాలా ముఖ్యం.నిజమైన రోగుల అనుభవాలుఅమెరికా డల్లాస్కు చెందిన శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ నుండి యూఎస్కు మాస్టర్స్ కోసం వెళ్లిన తర్వాత తీవ్రమైన జుట్టు రాలడం అనుభవించిన వారు ఇలా చెప్పారు:"నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా డాక్టర్ స్టుతి గారిని కనుగొని ఆమె చికిత్స ప్రారంభించాను. ఐదు నెలలలోనే గణనీయమైన మెరుగుదల కనిపించింది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో కూడా ఇంత మంచి ఫలితం వచ్చేది కాదేమో. ముఖ్యంగా ఈ చికిత్స నాన్-ఇన్వేసివ్గా ఉండటం, ఇంటి నుండే పొందగలగడం మరియు నేరుగా డాక్టర్ స్టుతి గారితో కన్సల్టేషన్ జరగడం చాలా మంచి విషయం."విశాఖపట్నానికి చెందిన వికాస్ దాస్ ఇలా చెప్పారు:"గత కొన్ని నెలలుగా నేను ఈ చికిత్స తీసుకుంటున్నాను. జుట్టు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది మరియు జుట్టు నాణ్యతలో కూడా గణనీయమైన మెరుగుదల వచ్చింది. డాక్టర్ స్టుతి గారు మరియు వారి టీమ్ చాలా శ్రద్ధగా మార్గనిర్దేశనం చేస్తున్నారు, జుట్టు సంరక్షణ మరియు ఆహారం గురించి సరైన సూచనలు ఇస్తున్నారు. నిజమైన హెయిర్ ట్రీట్మెంట్ కోసం చూస్తున్నవారికి నేను ఖచ్చితంగా డాక్టర్ స్టుతి ఖరే శుక్లా గారిని సిఫార్సు చేస్తాను."డాక్టర్ స్టుతి యొక్క నైపుణ్యం రోగుల కన్సల్టేషన్లకే పరిమితం కాదు. ఆమె ఫెమినా మిస్ ఇండియా జ్యూరీ మెంబర్ మరియు హెయిర్ కేర్ ఎక్స్పర్ట్ (2024–2026)గా సేవలందించారు. అలాగే TEDx స్పీకర్ మరియు ఫిలాంత్రపిస్ట్ కూడా.ట్రైకాలజీలో అనేక గుర్తింపులు పొందిన ఆమె, శస్త్రచికిత్స లేకుండా మరియు డౌన్టైమ్ లేకుండా కనిపించే ఫలితాలను ఇచ్చే నాన్-సర్జికల్ హెయిర్ రీస్టోరేషన్ ట్రీట్మెంట్స్లో పయనీర్గా గుర్తింపు పొందారు.కన్సల్టేషన్ వివరాలుడాక్టర్ స్టుతి ఖరే శుక్లా మే 30 & 31 తేదీలలో హైదరాబాద్ బంజారా హిల్స్లో ప్రత్యక్ష కన్సల్టేషన్లకు అందుబాటులో ఉంటారు.బయట రాష్ట్రాలు మరియు విదేశాల్లో ఉన్న రోగుల కోసం ఆన్లైన్ కన్సల్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.అపాయింట్మెంట్స్ & బుకింగ్స్: Call +91 6261967835ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/dr.stutikhareshukla?igsh=a2RjczU3aGFzMG0x -
కేవలం 40 లక్షల రూపాయిలు 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్ మీ సొంతం! మరియు ప్రతి నెల రూ.20 వేల అద్దె సౌలభ్యం !
తక్కువ పెట్టుబడి, పూర్తిస్థాయి భద్రత, నెలసరి ఆదాయం, పెట్టుబడికి మంచి రాబడిని అందిస్తూ ఒక వినూత్న పద్ధతిలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రాజెక్టును నిర్వహిస్తున్న GVRR బృందావన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కొంగుబంగారం, ఇలవేల్పు అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో నిర్మించిన 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన కమర్షియల్ సూట్ రూమ్స్ 1BHK అపార్ట్మెంట్ను 500 చదరపు అడుగులుగా, 2BHKను 800 చదరపు అడుగులుగా నిర్మించారు. ఇందులో 9000 చదరపు అడుగుల అత్యాధునిక సౌకర్యాలతో క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్స్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తర్వాత నుంచి ఫ్లాట్ కొనుగోలుదారులకు 1BHKకు రూ. 20 వేల రూపాయిలు, 2BHKకు రూ. 32 వేల రూపాయిలు చొప్పున నెలసరి అద్దె చెల్లిస్తున్నారు.యాదగిరిగుట్ట 2022 సంవత్సరం పునర్నిర్మాణం జరగకముందు వార్షిక ఆదాయం రూ. 61 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం నాలుగు రెట్లు భక్తులు పెరగడమే కాకుండా వార్షిక ఆదాయం కూడా రూ. 235 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం ఆలయం, ఆలయ ప్రాంగణం, ఆలయ పట్టణం అభివృద్ధికి రూ. 1800 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ఆలయంతో పాటు, ప్రాంగణం, ఆలయ పట్టణం దినదినాభివృద్ధి చెంది పుష్కలంగా విశాలవంతమైన సౌకర్యాలు పెరగడం వల్ల భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.గత ఏడాది నవంబర్ 16న ఒకే రోజు ఆదాయం 1.04 కోట్లుగా నమోదైంది. లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వారపు దినాల్లో 40 వేల మంది భక్తులు, వారాంతాల్లో 80 వేల మంది భక్తులు, ప్రత్యేక రోజుల్లో లక్ష మంది పైగా భక్తులు విచ్చేస్తున్నారు. యాదగిరిగుట్ట నగరంలో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మరియు ప్లాట్స్ క్రయ విక్రయాలు ఎల్లప్పుడూ పెరుగుతుందే గాని తగ్గదు.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుమల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాదగిరి గుట్టను ఆదరిస్తున్నారు. టెంపుల్, టెంపుల్ ప్రాంగణం, టెంపుల్ పట్టణంతో పాటు బసవపురం రిజర్వాయర్, హిల్ స్టేషన్స్, మధ్యలో చారిత్రక కట్టడాలు, రిసార్ట్స్, హోటల్స్ స్వర్ణగిరి ఆలయం ఇలా అన్ని ఆకర్షణీయమైన కట్టడాలు ఉండడం, మరియు రవాణా సౌకర్యాలలో మరొక ముందడుగు అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ రైల్వే MMTS మూడవ దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రవాణా సౌలభ్యం వలన యాదగిరిగుట్ట పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. అలాగే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధ్యాత్మికంగాను మరియు వారాంతపు సెలవులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటాని ఒక మంచి వేదిక గా GVRR బృందావన్ మీకు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నది.. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకు యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.పరిమిత సంఖ్యలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటనే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి!సైట్ విజిట్ కోసం: 9133332733 / 9000896223 నంబర్లను సంప్రదించగలరు -
చిన్న పెట్టుబడి… భారీ రాబడి – 10 లక్షలకు విల్లా + రెంట్ గ్యారంటీ !
ఈ రోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ Teamline Eco Resorts ( RERA No.P02000005337 ) ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్, మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం.Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం – ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా తీసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం.ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం.ఇంత ప్రీమియం అనుభవం ఇప్పుడుఇక్కడ విల్లా కేవలం39 లక్షలు ( 500 sq ft విల్లా & 165 sq Yards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం45 లక్షలు ( 750 sq ft విల్లా & 165 sq Yards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం65 లక్షలు ( 1250 sq ft విల్లా & 165 sq Yards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయంప్రకృతి, ప్రశాంతత మరియు లగ్జరీ జీవితం – ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts.మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి మరియు ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.యాదాద్రి ఆలయానికి సమీపంలో – తెలంగాణలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదాద్రి ఆలయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.📍 వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుండి వరంగల్కు వెళ్లే ప్రధాన మార్గానికి ఆనుకోని ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.📍 ఆలేర్ టౌన్ లో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు మరియు రోజువారీ అవసరాల కోసం అన్ని వసతులు కలిగి ఉన్నాయి.📍 వీకెండ్ రిసార్ట్కు పర్ఫెక్ట్ లొకేషన్ – యాదాద్రి టెంపుల్ 15 నిమిషాలు , AIIMS బీబీనగర్ 45 నిమిషాలు , స్వర్ణగిరి టెంపుల్ 20 నిమిషాలు , జనగాం టౌన్ 10 నిమిషాలు.Teamline Eco Resorts లో విల్లా ఓపెన్ ప్లాట్లపై ఇప్పుడు 100% బ్యాంకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక భారీ మొత్తంలో ముందస్తు చెల్లింపు (Down Payment) గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వారికి పూర్తి బ్యాంకు రుణ సహాయం, సులభమైన నెలవారీ వాయిదా (EMI) పద్ధతులతో మీ కలల విల్లా ప్లాట్ను సొంతం చేసుకునే సువర్ణావకాశం. పెట్టుబడి నిర్ణయాన్ని ఇక వాయిదా వేయకండి! 100% బ్యాంకు లోన్ ప్రయోజనంతో ఈరోజే మీ భవిష్యత్తును భద్రపరచుకోండి!పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - 9133332733 , 9000896223Teamline Eco Resorts – Nature, Peace & Smart Investment… All in One Place. 🌿 View this post on Instagram A post shared by Yamini Reddy (@yaminireddy989) -
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి మరియు అది మీ కారుకు సరిపోతుందా?
భారతీయ రహదారులపై వాహనం నడపడానికి కేవలం నైపుణ్యం మరియు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉంటే సరిపోదు. ప్రతి వాహన యజమాని తమ కారును చట్టబద్ధంగా నడపడానికి తప్పనిసరిగా బీమా కవరేజీని కలిగి ఉండాలి. మీ బీమా ఎంపికలపై అవగాహన కలిగి ఉండటం వలన, మీ ఆర్థిక మరియు చట్టపరమైన స్థితిని కాపాడేందుకు మీరు సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు అది మీ అవసరాలకు తగినంత రక్షణను అందిస్తుందో లేదో ఇప్పుడు వివరిద్దాం.థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?భారతీయ రహదారులపై తిరిగే అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది కనీస చట్టపరమైన అవసరం. ఈ కార్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ కారు వల్ల ఇతర వ్యక్తులకు, వాహనాలకు లేదా ఆస్తికి కలిగే నష్టాలను మరియు గాయాలను కవర్ చేస్తుంది. ఇది మీ స్వంత వాహనానికి లేదా ప్రమాదంలో మీకు వ్యక్తిగతంగా కలిగే ఏవైనా గాయాలకు ఎటువంటి కవరేజీని అందించదు."థర్డ్ పార్టీ" అనే పదం, ఒప్పందం చేసుకున్న ఇద్దరు పార్టీలు కాకుండా మిగిలిన వారందరినీ సూచిస్తుంది. మీరు మొదటి పార్టీ అయిన వాహన యజమానిగా ఉంటారు, అయితే ఇన్సూరెన్స్ కంపెనీ రెండవ పార్టీగా ఉంటుంది. థర్డ్ పార్టీలలో పాదచారులు, ఇతర వాహనాల్లోని ప్రయాణికులు, ఇతర కార్ల డ్రైవర్లు మరియు నష్టపోయిన ఆస్తుల యజమానులు ఉంటారు.థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా పనిచేస్తుంది? మీరు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ను కొనుగోలు చేసినప్పుడు, మీ వాహనం యొక్క ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా వార్షిక ప్రీమియం చెల్లిస్తారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దేశవ్యాప్తంగా ఈ రేట్లను నిర్ణయిస్తుంది. అన్ని బీమా సంస్థలు, వాటి బ్రాండ్ ప్రతిష్టతో సంబంధం లేకుండా, ఈ తప్పనిసరి రక్షణ కోసం దాదాపు ఒకే విధమైన ప్రీమియంలను వసూలు చేస్తాయి.మీ వాహనం ప్రమేయంతో ప్రమాదం జరిగిన తర్వాత, ప్రభావితమైన ఇతర పక్షాలు మీ పాలసీపై క్లెయిమ్లను దాఖలు చేస్తాయి. బీమా సంస్థ పరిస్థితులను విచారించి, ధృవీకరించబడిన నష్టాలకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారంలో గాయాలకు సంబంధించిన వైద్య ఖర్చులు, దెబ్బతిన్న వాహనాల మరమ్మతు ఖర్చులు మరియు ప్రభావితమైన ఆస్తుల పునరుద్ధరణ ఖర్చులు ఉంటాయి.థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ప్రయోజనాలుచట్టపరమైన అనుగుణ్యతమోటార్ వాహనాల చట్టం ప్రకారం తప్పనిసరి అవసరాలను పూర్తిగా నెరవేరుస్తుందిసరసమైన ప్రీమియంలుదీని పరిమిత పరిధి కారణంగా, సమగ్ర ప్రత్యామ్నాయాల కంటే దీని ధర గణనీయంగా తక్కువ.బాధ్యత రక్షణపెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తిగత ఆర్థిక నష్టం నుండి మిమ్మల్ని కాపాడుతుంది.మనశ్శాంతిమూడవ పక్షం వారికి గాయాలు లేదా నష్టాలు కలిగినప్పుడు, వాటి చట్టపరమైన పరిణామాల గురించిన ఆందోళనను తొలగిస్తుంది.త్వరిత కొనుగోలు ప్రక్రియ ఆమోదం కోసం కనీస పత్రాలు అవసరం మరియు వాహన తనిఖీ అవసరం లేదు.ప్రామాణిక ధరలుIRDAI ద్వారా నిర్ణయించబడిన ప్రీమియం రేట్లు, అన్ని బీమా సంస్థలలో ఒకే విధమైన ధరలను నిర్ధారిస్తాయి.థర్డ్ పార్టీ గాయాల కవరేజ్బాధిత వ్యక్తులు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా, అపరిమిత కవరేజీని అందిస్తుంది.ఆస్తి నష్టం నుండి రక్షణనిర్దిష్ట పరిమితుల వరకు దెబ్బతిన్న వాహనాలు మరియు నిర్మాణాల మరమ్మత్తు ఖర్చులను కవర్ చేస్తుంది.చట్టపరమైన ప్రాతినిధ్యం బాధ్యత క్లెయిమ్ల కోసం కోర్టు విచారణలు మరియు న్యాయవాది ఫీజులను బీమా సంస్థ నిర్వహిస్తుంది.నో క్లెయిమ్ బోనస్ నిలుపుదలఅనుమతిస్తుంది తరువాత అప్గ్రేడ్ చేసేటప్పుడు మీరు కూడబెట్టిన ప్రయోజనాలను కాపాడుకోవడానికికారు యజమానులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సరిపోతుందా?సమాధానం పూర్తిగా మీ వ్యక్తిగత పరిస్థితులు, మీ వాహనం విలువ మరియు మీరు భరించగల నష్టభయంపై ఆధారపడి ఉంటుంది. పరిమితులను అర్థం చేసుకోవడం, ప్రాథమిక కవరేజీ వాస్తవ అవసరాలను తీరుస్తుందో లేదో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.థర్డ్ పార్టీ కవరేజ్ ఎప్పుడు సరిపోతుందిథర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఈ క్రింది పరిస్థితులలో సరిగ్గా పనిచేస్తుంది:పాత వాహనాలుతక్కువ మార్కెట్ విలువ గల కార్ల యజమానులు బేసిక్ కవరేజ్ నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారుపరిమిత వినియోగంతమ వాహనాలను అరుదుగా ఉపయోగించే డ్రైవర్లు ప్రమాదంలో చిక్కుకునే అవకాశం తక్కువగా ఉంటుందిసురక్షితమైన పార్కింగ్రక్షితమైన, తక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలలో పార్క్ చేసిన కార్లు దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుందిగణనీయమైన పొదుపుగణనీయమైన అత్యవసర నిధులు ఉన్న వ్యక్తులు మరమ్మతు ఖర్చులను తమ సొంత డబ్బుతో భరించగలరుఅయితే, ఈ వ్యూహానికి గణనీయమైన ఆర్థిక నష్టాన్ని అంగీకరించడం మరియు తగినంత నిల్వలను నిర్వహించడం అవసరం.థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన పరిమితులుప్రాథమిక కవరేజ్ చట్టపరమైన అవసరాలను తీర్చినప్పటికీ, దానిలోని ముఖ్యమైన లోపాలు మిమ్మల్ని అనేక సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తాయి.స్వంత నష్టానికి కవరేజ్ లేదుప్రమాదాలు, దొంగతనం లేదా విపత్తుల నుండి మీ వాహనానికి ఎలాంటి రక్షణ ఉండదు.వ్యక్తిగత ప్రమాద కవరేజ్ లేదుమీ గాయాలకు అయ్యే వైద్య ఖర్చులు పూర్తిగా మీ బాధ్యతే.బీమా లేని డ్రైవర్ల నుండి రక్షణ లేదుబీమా లేని వాహనాలతో ఢీకొన్నప్పుడు మీకు ఎలాంటి నష్టపరిహారం లభించదు.తరుగుదల వివాదాలుబీమా సంస్థల నుండి ఎలాంటి పరిష్కార సహాయం లేకుండా, పూర్తి వాహన భర్తీ ఖర్చులను మీరే భరించాలి.చాలా మంది వాహన యజమానులకు, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్గ్రేడ్ చేయడం వలన ఉన్నతమైన దీర్ఘకాలిక విలువ, పూర్తి ఆర్థిక రక్షణ మరియు ప్రతి ప్రయాణంలో నిజమైన మనశ్శాంతి లభిస్తాయి.కారు యజమానులు ప్రాథమిక థర్డ్-పార్టీ కవర్ను ఎప్పుడు పునరాలోచించుకోవాలి? థర్డ్-పార్టీ కారు బీమా చట్టపరమైన అవసరాలను తీరుస్తుంది, కానీ ఇది అన్ని డ్రైవింగ్ పరిస్థితులకు సమానంగా సరిపోకపోవచ్చు. చాలా మంది కారు యజమానులు తమ డ్రైవింగ్ పద్ధతులు లేదా బాధ్యతలు మారినప్పుడు తమ కవరేజీని పునఃసమీక్షించుకుంటారు.కొత్త వాహనం కలిగి ఉండటం, అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో రోజూ డ్రైవింగ్ చేయడం, లేదా ఊహించని మరమ్మతు ఖర్చులు ఇంటి పొదుపును ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు వంటి పరిస్థితులలో ప్రాథమిక థర్డ్-పార్టీ కవర్ సరిపోదని అనిపించవచ్చు. అటువంటి సందర్భాలలో, ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడానికి విస్తృతమైన కవరేజీ ఎంపికలను తరచుగా పరిగణిస్తారు.చట్టపరమైన బాధ్యతకు మించి రక్షణ కోరుకునే కారు యజమానులకు, థర్డ్-పార్టీ మరియు సమగ్ర కారు బీమా మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం, రహదారి భద్రత లేదా ఆర్థిక స్థిరత్వానికి రాజీ పడకుండా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.థర్డ్-పార్టీ కారు బీమా చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తుంది మరియు బాధ్యత క్లెయిమ్ల నుండి మిమ్మల్ని సమర్థవంతంగా కాపాడుతుంది. అయితే, కవరేజీలో గణనీయమైన లోపాలు మీ వాహనాన్ని మరియు ఆర్థిక వనరులను గణనీయమైన నష్టాలకు గురిచేస్తాయి. ప్రీమియం ఆదాను, మీ జేబు నుండి పడబోయే సంభావ్య ఖర్చుల భారంతో బ్యాలెన్స్ చేస్తూ, మీ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయండి.చాలా మంది వాహన యజమానులకు, విస్తృతమైన కవరేజీ అదనపు మనశ్శాంతిని అందిస్తుంది, ముఖ్యంగా కార్లను తరచుగా ఉపయోగించినప్పుడు లేదా అధిక ప్రమాదం ఉన్న ప్రదేశాలలో పార్క్ చేసినప్పుడు ఇది మరింత ఉపయోగపడుతుంది. -
రూ.39 లక్షలకే రిసార్ట్ విల్లా..! యాదాద్రి దగ్గర లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేయండి
ఈ రోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ — Teamline Eco Resorts.ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీకు రిసార్ట్ లాంటి లైఫ్స్టైల్ను అందించే ప్రత్యేక అవకాశం. ఇక్కడ ప్రతి విల్లా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ కలిసి మీకు నిజమైన రిసార్ట్ అనుభూతిని ఇస్తాయి. కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్గా లేదా భవిష్యత్తుకు మంచి ఇన్వెస్ట్మెంట్గా ఇది అద్భుతమైన ఎంపిక.ప్రీమియం విల్లా వివరాలు👉 ₹39 లక్షలు (500 Sqft Villa & 165 Sq.Yards Land) ➡️ ₹10,000 నెలసరి అద్దె ఆదాయం👉 ₹45 లక్షలు (750 Sqft Villa & 165 Sq.Yards Land) ➡️ ₹20,000 నెలసరి అద్దె ఆదాయం👉 ₹65 లక్షలు (1250 Sqft Villa & 165 Sq.Yards Land) ➡️ ₹30,000 నెలసరి అద్దె ఆదాయం👉 ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ➡️ ₹16,000/- పర్ స్క్వేర్ యార్డ్ ➡️ 100% బ్యాంక్ లోన్ సౌకర్యం📞 సైట్ విజిట్ కోసం కాల్ చేయండి: 9000 30 3636ముఖ్య లొకేషన్ ప్రయోజనాలు:📍 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో📍 ఆలేర్ టౌన్కు దగ్గరలో (రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు)📍 వరంగల్ హైవే కనెక్టివిటీ📍 ఆలేరు జైన్ టెంపుల్, కొలనుపాక సోమేశ్వరాలయం, జీడికల్ రామాలయం సమీపంలోఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్తులో మంచి విలువ పెరుగుదల అవకాశాలు ఉన్నాయి.అదిరిపోయే ఆఫర్Teamline Eco Resorts ప్రత్యేకంగా మెగా లక్కీ డ్రా ఆఫర్ అందిస్తోంది.🎟️ కేవలం ₹1,000 టోకెన్తో🏡 ₹39 లక్షల విల్లా గెలుచుకునే అవకాశం📅 విజేతను ఆగస్టు 15, 2026న ప్రకటిస్తారుపరిమిత సంఖ్యలో విల్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోండి!📞 మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 9000 30 3636Teamline Eco ResortsKotte Shyam RaoMarketing Director📞 9000 30 3636 -
'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా'గా డాక్టర్ స్తుతి ఖరే శుక్లా గుర్తింపు
శాస్త్రీయ ఆధారాలు, వినూత్న విధానాలతో జుట్టు రాలడం (హెయిర్ లాస్) చికిత్సలో కొత్త దారులు చూపుతున్నారు. నాన్-సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా లక్షలాది మందికి నమ్మకాన్ని కలిగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రోగులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు అందిస్తున్నారు. జుట్టు రాలడం అనేది అన్ని వయస్సులు, అన్ని ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన అంశం. అయినా, మానసికంగా బాధ కలిగించే సమస్యలలో ఒకటిగా ఉంది. వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నా శస్త్రచికిత్స, ఎక్కువ కాలం విశ్రాంతి అవసరమయ్యే చికిత్సకు చాలా మంది సంకోచిస్తున్నారు. ఈ సమస్యకు శాస్త్రాన్ని, సౌకర్యాన్ని కలిపి పరిష్కారం చూపుతున్న వైద్యురాలు డాక్టర్ స్తుతి ఖరే శుక్లా. ఆమెను భారతదేశంలోని ప్రముఖ చర్మ వైద్య నిపుణురాలిగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్టుగా గుర్తిస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలలో అద్భుత ఫలితాలు అందిస్తున్నందుకు రోగులు ఆమెను ప్రేమతో 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.అమెరికాలో శిక్షణ పొందిన డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్తుతి ఖరే శుక్లా ప్రస్తుతం ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్తెటిక్స్ క్లినిక్ల చైన్కు చీఫ్ డెర్మటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్, బాలాఘాట్ నగరాల్లో ఉన్నాయి. ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026 పోటీలో హెయిర్ కేర్ నిపుణురాలు, జ్యూరీ సభ్యురాలిగా సేవలందించారు. శస్త్రచికిత్స లేకుండా జుట్టు పునరుద్ధరణలో ఆమె చేసిన కృషి వల్ల దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. హెయిర్ లాస్ చికిత్స విధానం వైద్య పరిశోధన, అంతర్జాతీయ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేసిన తర్వాత, ఆమె అమెరికా, సింగపూర్, బ్యాంకాక్లలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఫెలోషిప్లు చేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణ వల్ల వివిధ దేశాల ప్రజల్లో కనిపించే జుట్టు సమస్యలు, చికిత్స పద్ధతులు, సాంకేతికతను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది.ఆమెకు ఉన్న ఈ అంతర్జాతీయ అనుభవమే తర్వత ప్రత్యేక చికిత్స విధానం అభివృద్ధికి పునాది అయింది. అదే హెయిర్ గ్రోత్ బూస్టర్. శస్త్రచికిత్స అవసరం లేని, సుమారు ఐదు నిమిషాల్లో పూర్తయ్యే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఇది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడని, అర్హత లేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించినది ఈ చికిత్స. నొప్పి లేకుండా, తక్కువ సమయంలో పూర్తయ్యే విధంగా ఉండటం వల్ల ఆదరణ పొందింది. ఈరోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విధానాలు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయాలపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ఆమె చికిత్స విధానం శస్త్రచికిత్స చేయకుండా, శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతుల ద్వారా నిద్రలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ను ప్రేరేపించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల ఇది ప్రారంభ దశలో ఉన్న వారికి అనగా జుట్టు ఊడిపోవడం, ఒత్తిడి కారణంగా వచ్చే హెయిర్ లాస్, జుట్టు పలుచబడే సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.గ్లోబల్ పరిధిని మరింత విస్తరించిన అంశం ఏమిటంటే, ఆమె రూపొందించిన వ్యవస్థీకృత ఆన్లైన్ కన్సల్టేషన్ మోడల్. పురుషులలో కనిపించే ప్యాటర్న్ బాల్డ్నెస్, మహిళలలో వచ్చే హెయిర్ లాస్, అలోపేషియా వంటి సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆమె వర్చువల్ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల భౌగోళిక పరిమితులు లేకుండా నిపుణుల సేవలను అందుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని రోగులు తమ ఇళ్ల నుంచే పొందగలుగుతున్నారు. ఈ విధంగా ఆధునిక హెయిర్ రీస్టోరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.అనేక మంది రోగుల అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని చికాగో నగరానికి చెందిన నెల్సన్ జోసెఫ్ అనేక సంవత్సరాలుగా జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇతర చోట్ల ఎన్నో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో, ఆయన ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ స్తుతిని సంప్రదించారు. ఆమె సూచించిన చికిత్సను అనుసరించిన తర్వాత, ఆయన జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని, ఆ ఫలితాలు జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.క్లినికల్ ప్రాక్టీస్కు మాత్రమే పరిమితం కాకుండా, డాక్టర్ స్తుతి పరిశోధన రంగంలో కూడా చురుకుగా ఉన్నారు. హెయిర్, స్కాల్ప్ విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించే పారిస్లోని ప్రముఖ ప్రయోగశాలతో కలిసి పని చేస్తున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో కలిసి చికిత్స పద్ధతులను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. ఆమె చేసిన పరిశోధనలు ప్రముఖ అమెరికన్ వైద్య జర్నల్స్లో కూడా ప్రచురితమయ్యాయి. ఒక లక్షకు పైగా విజయవంతమైన హెయిర్ గ్రోత్ కేసులు ఉన్నాయి. వైద్య నైతికత ఆధారంగా బలమైన అంతర్జాతీయ రోగుల వర్గాన్ని నిర్మించారు. ఆమె చేసిన పని ఏస్థెటిక్ మెడిసిన్ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తుంది. అది అధిక శస్త్రచికిత్సల కంటే భద్రత, శాస్త్రీయ ఆధారాలు, రోగుల సౌకర్యాన్ని ప్రాధాన్యంగా చూసే విధానం. శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సలపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్ స్తుతి సేవలు ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. శాస్త్రీయ ఆధారాలు, అంతర్జాతీయ అనుభవంతో కూడిన నవీన ఆవిష్కరణలు ఎలా హెయిర్ లాస్ చికిత్సను ప్రపంచవ్యాప్తంగా మారుస్తాయో ఆమె నిరూపిస్తున్నారు.మరిన్ని వివరాలకు..వాట్సాప్ నంబర్ : +91 6261 967 835ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/dr.stutikhareshukla? -
2026 JEE ఫలితాలు వచ్చేశాయి…ఈ ర్యాంకుతో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? - నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్ అత్తులూరి అభిప్రాయం
దాదాపు 14.5 లక్షల మంది విద్యార్థులు తమ ర్యాంకులు చూసుకుంటున్న ఈ సమయంలో… అసలు భవిష్యత్తును నిర్ణయించేది ఏంటో తెలుసుకుందాం. – రాహుల్ అత్తులూరి, సీఈఓ మరియు కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.నెలల తరబడి కఠినమైన ప్రిపరేషన్, నిద్రలేని రాత్రులు, కేవలం ఒక జేఈఈ అభ్యర్థికి మాత్రమే తెలిసిన ఆ ఒత్తిడి.. వీటన్నిటి తర్వాత మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చేశాయి.మీలో కొందరికి ఈరోజు పండగలా ఉండొచ్చు. కానీ చాలామందికి అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. స్కోరు చూసిన తర్వాత కలిగే బాధ ఉందే… అది మీరు ఇప్పటిదాకా మోసిన ఏ బరువు కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు.మీరు అలా ఫీలవ్వడం సహజమే.కానీ ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేశారో ఆలోచించండి. మీరు పోరాడారు, కష్టపడ్డారు, మీ తప్పు లేకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఒక్కటి చాలు మిమ్మల్ని అభినందించడానికి.మీ జేఈఈ ర్యాంక్ బట్టి మీరేంటో డిసైడ్ చేసేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పే విషయం ఆలోచించండి. ఈ ఏడాది సుమారుగా 14.5 లక్షల మంది జేఈఈ రాశారు. ఉన్న ఐఐటీ సీట్లు మాత్రం సుమారుగా 18,000 మాత్రమే. అంటే ప్రతి వంద మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది.మరి మిగిలిన 99 శాతం మంది పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఫెయిల్ అయినట్టా? వాళ్లకు తెలివితేటలు లేవనా? వాళ్లు ఇక దేనికి పనికిరారని అర్థమా?ఖచ్చితంగా కాదు!అసలు జేఈఈ అంటే ఏంటో నిజాయితీగా మాట్లాడుకుందాం.జేఈఈ అనేది ఒక 'ఫిల్టర్' మాత్రమే. ఉన్న కొన్ని సీట్లను నింపడానికి పెట్టిన ఒక పద్ధతి. అంతే తప్ప, మీ తెలివితేటలను జడ్జ్ చేయడానికి పెట్టింది కాదు ఇది. సాధారణంగా మంచి ర్యాంకు ఉంటేనే తెలివైనవాళ్లు అని అందరూ అనుకుంటారు, కానీ మీలో ఉన్న టాలెంట్ను కొలవడానికి ఇది సరైన కొలమానం కాదు. మీలాంటి యువకుల జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి అసలే కాదు.అయినా సరే, లక్షలాది కుటుంబాలు ఈ ఒక్క ఎగ్జామ్ చుట్టూనే తమ పిల్లల జీవితాలను తిప్పుతున్నాయి. కానీ రిజల్ట్స్ రోజున ఎవరూ బయటకు చెప్పని ఒక చేదు నిజం ఉంది. ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధించాడా లేదా అన్నదానికి, వాళ్లు భవిష్యత్తులో ఎంత సక్సెస్ అవుతారన్నదానికి అసలు సంబంధం లేదు.ఐఐటీలో చదవకపోయినా సరే.. అద్భుతమైన కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లని, టాప్ పొజిషన్లలో ఉన్నవాళ్లని, విజయవంతంగా స్టార్టప్లను నడుపుతున్న వాళ్లని నేను చాలా మందిని చూశాను. వాళ్లకు అప్పట్లో వచ్చిన జేఈఈ ర్యాంకుకు, ఈరోజు వాళ్లు ఉన్న పొజిషన్కు అసలు పోలికే లేదు.ఈ ఒక్క రోజుతో అంతా అయిపోలేదు.. ఇదొక కొత్త మలుపు మాత్రమే.ర్యాంకు పైన కాకుండా, స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడమే ఇప్పుడు మీరు తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం.నిన్నటి వరకు మీ సక్సెస్ను స్కోర్లు, కటాఫ్లు, పర్సంటైల్స్తో కొలిచారు. అందులో ఉన్నది ఒకే ఛాన్స్, ఒకే నంబర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది... ఆ పాత విధానం ఇక్కడితో ముగిసింది!ముందున్న దశ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్కిల్స్ అనేవి 'సింగిల్ అటెంప్ట్' మీద ఆధారపడవు. ప్రతి రోజూ కొత్తగా నేర్చుకోవడానికి, ఏదైనా సృష్టించడానికి మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. "సరైన సమయం" కోసం ఎదురుచూడకుండా ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వారికి మిగిలిన విద్యార్థుల కంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండి నాలుగేళ్ల తర్వాత ఎవరూ ఊహించని గొప్ప పొజిషన్ లో ఉంటారు. 'ఇంటెలిజెన్స్ ఏజ్' ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇందులో మీ స్థానం ఏంటి అని కేవలం ఒక పరీక్ష నిర్ణయించలేదు.ఈ నాలుగేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్లో చేరుతున్న స్టూడెంట్స్… ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు(2022లో) చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లాంటివి లేనే లేవు.మీరు నాలుగేళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి (2030 నాటికి) ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అప్పుడు సక్సెస్ అనేది ర్యాంక్ లతో నిర్ణయించబడదు… ఈ నాలుగేళ్లలో నిజమైన టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ, టెక్నాలజీపై పట్టు సాధించి, ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్లే రేపటి లీడర్లుగా నిలుస్తారు.ఏఐ వల్ల మార్పులు వస్తున్న మాట నిజమే. అది ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద ప్రభావం చూపుతోంది. కానీ 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' ఇదే ఏఐ వల్ల 1.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెబుతుంది. ఈ అవకాశాలు ఎవరికి వస్తాయో తెలుసా? ర్యాంకు చూసి కాదు.. ఒక సమస్యను గుర్తించి, దానికి టెక్నాలజీతో పరిష్కారం వెతికే 'బిల్డర్ మైండ్సెట్' ఉన్నవాళ్లకి.మార్కుల కంటే స్కిల్స్కే ప్రాధాన్యత ఇస్తే ఫలితం ఎలా ఉంటుందంటే..జేఈఈ పరీక్ష అయిపోయిన తర్వాత, కొందరు విద్యార్థులు ర్యాంకుల గురించి అనవసరంగా టెన్షన్ పడకూడదని నిర్ణయించుకున్నారు. రేపటి భవిష్యత్తుకు ర్యాంకుల కంటే స్కిల్స్ ముఖ్యమని ముందే గ్రహించారు.ఉదాహరణకు, హరీష్ అనే విద్యార్థి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూశాడు. అక్కడ సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రాణాలు పోవడం అతన్ని కలిచివేసింది. ఆ సమస్య కు పరిష్కారం కోసం 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' సహాయంతో ప్రాణాలు కాపాడే ఒక 'స్మార్ట్ హెల్మెట్'ను తయారు చేశాడు. కేవలం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే నితీష్ కటకం మరియు హర్షిణి లాంటి వాళ్లు, కంపెనీలు అసలు అభ్యర్థుల నుండి ఏం కావాలని కోరుకుంటున్నాయో అర్థం చేసుకుని, టెక్నికల్ స్కిల్స్ మీద పట్టు సాధించి, మొదటి ఏడాదిలోనే మంచి స్టైపెండ్తో ఇంటర్న్షిప్ సాధించారు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇలా స్టైపెండ్ తో ఇంటర్న్షిప్ అవకాశం రావడం చాలా అరుదు.అలాగే, జి. హృషికేష్ అనే ఒక 19 ఏళ్ల విద్యార్థి తన రోజువారీ పనిలో పదే పదే ఎదురవుతున్న ఒక సమస్యను గమనించాడు. ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే దానికి పరిష్కారంగా 'జిఎస్' అనే ఒక ఏఐ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేశాడు. తను ఇంకా చదువుకుంటున్న దశలోనే, ఆ ప్లాట్ఫామ్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు.చాలామంది విద్యార్థులు ఇప్పుడు 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' ద్వారా రైతులకు సాయపడే ఏఐ సిస్టమ్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఏఐ డ్రోన్లు.. ఇలా ఎన్నో తయారు చేస్తున్నారు. ఇలాంటి వందలాది ఇన్నోవేషన్ కథల వెనుక ఉన్న అసలు నిజం ఒక్కటే. ర్యాంకుల కంటే స్కిల్స్ గొప్పవని ఈ విద్యార్థులు చాలా త్వరగా తెలుసుకున్నారు.పరిశ్రమలకు ఖచ్చితంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలో, అవే నేర్పించడానికి ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. సరైన వేదికను, వాతావరణాన్ని అందించడం ద్వారా విద్యార్థులను మొదటి రోజు నుంచే 'టెక్ బిల్డర్స్'గా ఎన్ఐఏటి తీర్చిదిద్దుతుంది.దీని ఫలితంగానే, కేవలం మొదటి ఏడాదిలోనే 200 మందికి పైగా విద్యార్థులు స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్స్ సాధించగలిగారు. 22 మంది కి పైగా విద్యార్థులు సొంత స్టార్టప్స్ స్థాపించగలిగారు. ఎన్నో సమస్యలకు ‘ఎన్ఐఏటి 5.0 ల్యాబ్స్’ ద్వారా పరిష్కారం చూపగలిగారు.మీ టాలెంట్ను కేవలం ఒక జేఈఈ ర్యాంకుతో ముడిపెట్టకుండా, దాన్ని ఒక ఆరంభంలా భావిస్తే వచ్చే మార్పు ఇదే!స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక్క మాట..మీ జేఈఈ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అదే మీ కెరీర్ పై ఫైనల్ నిర్ణయం కాదు. రాబోయే నాలుగేళ్లలో మీరు ఏం చేస్తారన్నదే ముఖ్యం. ఈరోజు రిజల్ట్ కంటే మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పది.ఇది కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన సమయం, అనవసరమైన టెన్షన్ పడే టైమ్ కాదు. భవిష్యత్తులో మీకు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.ప్రపంచంలోని టాప్ కంపెనీలు 'బిల్డర్స్' కోసం ఎదురుచూస్తున్నాయి.ఆ బిల్డర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. రాబోయే 4 ఏళ్లలో స్కిల్స్ నేర్పించే చోటునే మీ గమ్యంగా ఎంచుకోండి.ఆల్ ది బెస్ట్!మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రూ.10 లక్షలకే వీకెండ్ విల్లా! + మంత్లీ రెంట్ గ్యారెంటీ
ఈరోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ టీమ్లైన్ ఎకో రిసార్ట్స్(Teamline Eco Resorts). ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తుంది.Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా ఇది అద్భుతమైన అవకాశం.ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడి విల్లాల ప్రీమియం వివరాలు కింది విధంగా ఉన్నాయి.👉 39 లక్షలు ( 500 sqft విల్లా & 165 sqYards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం👉 45 లక్షలు ( 750 sqft విల్లా & 165 sqYards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం👉 65 లక్షలు ( 1250 sqft విల్లా & 165 sqYards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయంమీకు ఈ రిసార్ట్స్ వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకున్న Rs. 16,000/- పర్ స్క్వేర్ యార్డ్ విత్ 100% బ్యాంక్ లోన్ సౌకర్యంతో సదుపాయం కలదు.ప్రకృతి, ప్రశాంతత, లగ్జరీ జీవితం.. ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts. మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి. ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(యాదాద్రి) ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్లే ప్రధాన మార్గానికి సమీపంలో ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.ఆలేర్ టౌన్ దగ్గరలో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు, రోజువారీ అవసరాల కోసం ఆలేర్ టౌన్ సులభంగా చేరుకునే దూరంలో ఉంది.వీకెండ్ రిసార్ట్కు పర్ఫెక్ట్ లొకేషన్ – నగర రద్దీకి దూరంగా, ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ప్రదేశం వీకెండ్ రిలాక్సేషన్కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.Teamline Eco Resorts లో మీరు కొనుగోలు చేసే విల్లా కేవలం ఒక ప్రాపర్టీ కాదు, భవిష్యత్తులో విలువ పెరిగే ఒక మంచి పెట్టుబడి కూడా. యాదాద్రి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మంచి రాబడిని ఇవ్వగలదు.అదిరిపోయే ఆఫర్ఈ రిసార్ట్స్లో విల్లా గెలుచుకునేందుకు Teamline Eco Resorts ప్రత్యేకంగా మెగా లక్కీడ్రాను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.1,000 టోకెన్ కొనుగోలుతో ఏకంగా రూ.39 లక్షల లగ్జరీ విల్లాను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని విజేతను ఆగస్టు 15, 2026న ప్రకటిస్తామని నిర్వహకులు ప్రకటనలో తెలిపారు.👉 పరిమిత సంఖ్యలో విల్లాలు ఉండడంతో ఈ ఆఫర్ కొంత కాలమే ఉంటుంది. వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు త్వరపడండి!👉 టీమ్లైన్ ఎకో రిసార్ట్స్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే 9000 30 3636 నంబర్కు సంప్రదించండి.Teamline Eco ResortsKotte Shyam RaoMarketing DirectorContact No: 9000 30 3636 -
ఇంటర్ అయిపోయింది... నెక్స్ట్ ఏంటి?
పరీక్షలు ముగిశాయి. అసలైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది . మీకు వచ్చిన మార్కులు, ర్యాంకు కంటే మీరు తీసుకోబోయే ఈ నిర్ణయమే చాలా ముఖ్యం.- రాహుల్ అత్తులూరి (సిఈఓ & కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్)ఇంటర్ పూర్తయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. ఈ రెండేళ్లు మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఒత్తిడి.. వీటన్నిటికీ తగిన ఫలితం మీరు పొందారు.కానీ, రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే సెలబ్రేషన్స్తో పాటు ఒక కొత్త రకమైన టెన్షన్ మొదలవుతుంది. చుట్టాల ప్రశ్నలు, పక్కింటోళ్ల పోలికలు, పేరెంట్స్ ఆందోళన.. ఈ గందరగోళం మధ్యలో మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.ఒక విషయం క్లియర్గా చెప్తాను వినండి. మీ ఇంటర్ మార్కులు గానీ, పర్సంటేజీ గానీ, జేఈఈ ర్యాంకు గానీ.. ఇవేవి కూడా మీరేంటో నిర్ణయించలేవు. ఉదాహరణకి ప్రతి ఏటా సుమారు 14.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తారు, కానీ అందులో కేవలం 18 వేలు మాత్రమే ఐఐటీ సీట్లు పొందుతున్నారు. అంటే ప్రతి వంద మందిలో 99 మందికి ఐఐటీ సీటు రాట్లేదు. దానికి కారణం వాళ్లకు టాలెంట్ లేకపోవడం కాదు, అక్కడ సీట్లు లేకపోవడమే. జేఈఈ అనేది సీట్ల కోసం పెట్టే ఒక ఫిల్టర్ మాత్రమే, అంతే తప్ప అది మీ టాలెంట్నో లేదా మీ ఫ్యూచర్ సక్సెస్నో నిర్ణయించేది కాదు.ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోయినా, ఐఐటీ లేదా ఎన్ఐటీల్లో సీటు రాకపోయినప్పటికీ, లైఫ్ లో అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలకు సీటీఓ లుగా, స్టార్టప్ ఫౌండర్లుగా, గ్లోబల్ టెక్ కంపెనీల్లో ఏఐ టీమ్స్ లీడర్లుగా ఉంటూ.. ఏటా 30 నుంచి 40 లక్షల ప్యాకేజీలు సంపాదిస్తున్నారు. వాళ్లు సక్సెస్ అవ్వడానికి కారణం 18 ఏళ్ల వయసులో వాళ్లకు వచ్చిన ర్యాంకు కాదు, ఆ తర్వాత నాలుగేళ్ల వాళ్లు గడిపిన విధానం.మీ జీవితంలో ఒక కొత్త మలుపు చాలామంది స్టూడెంట్స్ ఏదో హడావిడిగా, పక్కవాళ్లను చూసి తమ కెరీర్ నిర్ణయాన్ని తీసుకుంటారు. సరిగ్గా అక్కడే సరిదిద్దుకోలేని పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.ఇక నుంచి కేవలం మీ చదువులోనే కాదు, మీ సక్సెస్ను కొలిచే పద్ధతిలో కూడా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. గత 18 ఏళ్లుగా, టెన్త్ క్లాస్ పర్సంటేజీ, ఇంటర్ పర్సంటేజీ, జేఈఈ ర్యాంకు ఇలా అంతా అంకెల చుట్టూనే తిరిగింది…ఒకటే ఎగ్జామ్, ఒకటే రోజు, ఒక్కటే ఛాన్స్. కానీ, ఆ ఆట ఇక్కడితో అయిపోయింది.ఇప్పుడు మొదలయ్యే కొత్త ఆటలో నియమాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మీరు ఏం తయారు చేయగలరు? ఎలాంటి సమస్యలను పరిష్కరించగలరు? మీరు ఎంత విలువను సృష్టించగలరు? అనేదే ఇక్కడ ముఖ్యం. నిజానికి ఇది మీకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చే విషయం. ఎందుకంటే, ఇప్పటి వరకు మీకు ఒక్కటే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ప్రతి రోజూ మీకు ఒక కొత్త అవకాశమే. ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదైనా నిర్మించడానికి, మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వాళ్లు రాబోయే నాలుగేళ్లు కేవలం అందరిలా గడపడమే కాదు, ఆ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చరిత్ర సృష్టిస్తారు.రాబోయే నాలుగేళ్లు అసలు ఏం నిర్ణయిస్తాయి?ఈ ఏడాది మొదట్లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు వెళ్ళినప్పుడు… అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రపంచ స్థాయి ఏఐ రీసెర్చర్లతో కలిసి చర్చిస్తుంటే, వాళ్లందరూ ఒకే మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలు విద్యార్థులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లేదు. యూనివర్సిటీల్లో ఇంకా 15-20 ఏళ్ల క్రితం నాటి టెక్నాలజీలనే బోధిస్తున్నారు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని రిక్రూటర్లు స్పష్టంగా చెప్తున్నారు. అభ్యర్థులు సొంతంగా ఏం బిల్డ్ చేయగలరో చూడాలనుకుంటున్నారు.అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ రోజుల్లో 73 శాతం మంది రిక్రూటర్లు కాలేజీ పేరు కంటే, మీకు ఉన్న స్కిల్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ గిట్హబ్ ప్రొఫైల్, మీరు చేసిన ప్రాజెక్టులే మీ కాలేజీ పేరు కంటే ముఖ్యం కాబోతున్నాయి. రాబోయే నాలుగేళ్లు కేవలం డిగ్రీ అనే ఓక పేపర్ సంపాదించడం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ కి తగిన స్కిల్ బిల్డ్ చేసుకోవడం గురించి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు 2030 నాటికి అందరికంటే ముందుంటారు.మరి మీరు ఏం చేయాలి?మీరు ఏదైనా కాలేజీని లేదా ప్రోగ్రామ్ను ఎంచుకునేటప్పుడు కేవలం బ్రోచర్లు, క్యాంపస్ ఫోటోలు చూసి నిర్ణయం తీసుకోకండి. వాటికి బదులు ఈ మూడు ప్రశ్నలు అడగండి:1. పదేళ్ల క్రితం నాటిది కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తున్నారా? లేదా?2. నేర్చుకునే టైమ్ లో 60 నుంచి 70 శాతం కేవలం థియరీ చదవడం మాత్రమే కాకుండా, ప్రాజెక్టులు చేయడానికి కేటాయిస్తున్నారా? లేదా?3. లాస్ట్ ఇయర్ వరకు ఆగకుండా, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నారా? లేదా?ఆ తర్వాత, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో గమనించండి. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. ఫిజికల్ ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ మన కళ్లముందే ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి రంగం ఐదేళ్లలో ఈ టెక్నాలజీల వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడే ఈ కొత్త టెక్నాలజీలతో ప్రాజెక్టులు చేయడం మొదలుపెడతారో, వాళ్లకు 2030 నాటికి అసలు పోటీ అనేదే ఉండదు.మార్పు ఎంత వేగంగా ఉందో చూడండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ 2022లో కాలేజీలో చేరినప్పుడు అసలు చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లేనే లేవు. ఈ నాలుగేళ్లలోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. రాబోయే నాలుగేళ్లలో ఇది ఇంకా వేగంగా మారుతుంది. మీ బాధ్యత ఏంటంటే.. రాబోయే మార్పుకు సిద్ధంగా ఉండటం, అంతే తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు.సరైన మార్గాన్ని ఎంచుకోవడంసరైన కాలేజీ లేదా ప్రోగ్రామ్ ఏది అంటే.. స్కిల్స్ బిల్డింగ్ కి పెద్దపీట వేసేవే. అంతే తప్ప అది ఎప్పుడో ఫైనల్ ఇయర్ లో చూసుకోవచ్చులే అనేలా ఉండకూడదు. మొదటి సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్ రియల్ ఏఐ ప్రాజెక్టులు, రోబోటిక్స్ మరియు కొత్త టెక్నాలజీలపై పనిచేసేలా వీలు కల్పిస్తున్న చోట చేరండి. ఎక్కడైతే ఇండస్ట్రీ నిపుణులు నేరుగా క్లాస్రూమ్లోకి వచ్చి, వాస్తవ ప్రపంచంలోని సమస్యలను, టూల్స్ను మరియు వారి అనుభవాన్ని పంచుకుంటారో అలాంటి వాటిని వెతకండి.ఇప్పుడు మీతో కొంత మంది మీలాంటి స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను, వాళ్లు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కుల గురించి గానీ, ర్యాంకుల గురించి గానీ దిగులుపడలేదు. స్కిల్స్ బిల్డ్ చేసుకోవడమే ముఖ్యం అని తెలుసుకొని దానికి అనుగుణంగా దారిని ఎంచుకున్నారు.ఉదాహరణకు విశ్వకసేన అనే ఒక స్టూడెంట్ ఇంటర్ తరువాత స్కిల్స్ ముఖ్యమని గ్రహించి ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లో చేరి జెనెరేటివ్ ఏఐ పై పట్టు సాధించాడు. తన ఫస్ట్ ఇయర్ లోనే ఏఐ ని వాడుతు ఇన్ఫిల్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు.అలానే సాయి నవతేజ్ అనే స్టూడెంట్ సరిగ్గా కంపెనీలకు ఏ స్కిల్స్ కావాలో అవి నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ లోనే స్టైపెండ్ తో కూడిన ఇంటర్న్షిప్ సాధించాడు. ఇలా సాధించడం చాలా అరుదు. అది స్కిల్స్ కి ఉన్న పవర్.ముంబైలోని 'లెన్డెన్క్లబ్' కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ది మేట్రిక్స్ ప్రోటోకాల్ ఏఐ హ్యాకథాన్'లో కొందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తాము నేర్చుకున్న స్కిల్స్ ద్వారా ఎంతో అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్తో, దేశంలోని టాప్ యూనివర్సిటీల విద్యార్థులతో పోటీపడి మరీ తమ సత్తా చాటారు.అంతే కాదు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇండియా లో తక్కువగా జరుగుతాయి అదీ ఐఐటీల వంటి టాప్ ఇన్స్టిట్యూట్ లలో ఉన్న లాబ్ లలో మాత్రమే జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ… పురుజిత్, నయీమ్, అఖిల మరియు కౌశిక్ కలిసి ‘ఎన్ఐఏటి 5.0 లాబ్స్’ ని ఉపయోగించుకొని ఏఐ ద్వారా కోమా పేషెంట్స్ మనసులోని భావాలను తెలియజేసే గొప్ప ఏఐ ఇన్నోవేషన్ తయారు చేశారు. అంతే కాదు…ఇంకొంత మంది స్టూడెంట్స్ మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లగలిగేలా హ్యూమనాయిడ్ రోబోట్ ని ప్రోగ్రామ్ చేశారు, ఏఐ డ్రోన్స్ నిర్మిస్తున్నారు.ఇలా రాస్తూ వెళ్తే సక్సెస్ స్టోరీస్ వందల్లో ఉంటాయి. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఒకటే... స్కిల్స్ ముఖ్యం అని గ్రహించారు. ఇంటర్ తర్వాత ఎన్ఐఏటి ని ఎంచుకున్నారు.ఎన్ఐఏటి వంటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి విద్యార్థులకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ మరియు వాతావరణాన్ని అందిస్తూ, మొదటి రోజు నుండే వారిని 'టెక్ బిల్డర్స్'గా మారుస్తున్నాయి.చివరగా ఒక మాటమీ ఇంటర్ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అది మీ జీవితానికి ఇచ్చే తీర్పు కాదు. ఇది మీ లైఫ్ లో ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన సమయం. దీన్ని ఒత్తిడిగా మార్చుకోవద్దు. మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, మీరు నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ కెరీర్ను నిర్ణయిస్తాయి.భారతదేశపు తర్వాతి తరం 'టెక్ బిల్డర్స్' ఇప్పుడే మొదలవుతున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఒకరు. అల్ ది బెస్ట్!For more details: https://rebrand.ly/be7c36 -
వెర్స్ ఇన్నోవేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా పీ.ఆర్. రమేష్
భారతదేశపు ప్రముఖ ఏఐ బేస్డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్వర్స్.ఏఐల మాతృ సంస్థ అయిన వెర్స్ ఇన్నోవేషన్ (VerSe Innovation).. తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్. రమేష్ను నియమించినట్లు ప్రకటించింది. సంస్థాగత మరియు వ్యూహాత్మక వృద్ధిలో.. తదుపరి దశ వైపు కంపెనీ పురోగమిస్తున్న తరుణంలో, ఆయన ఆడిట్ కమిటీ ఛైర్మన్గా కూడా వ్యవహరిస్తూ, కంపెనీ పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేస్తారు.రమేష్ ఫైనాన్షియల్ పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీ సలహా.. బోర్డు నాయకత్వంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్, డెలాయిట్ గ్లోబల్ బోర్డు మాజీ సభ్యుడు. తన కెరీర్లో.. ఆయన ప్రముఖ భారతీయ, బహుళజాతి సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలు, రెగ్యులేటరీ కంప్లయన్స్పై సలహాలు ఇచ్చారు.ఆయన ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, లార్సెన్ & టూబ్రో, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐటీసీ హోటల్స్, సైయంట్, తేజస్ నెట్వర్క్స్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి అనేక ప్రముఖ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీల బోర్డులలో కూడా పనిచేసినట్లు సమాచారం. 2022-23 సంవత్సరానికి గాను ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ ఆయనకు "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును ప్రదానం చేసింది.వృత్తిపరమైన సేవలలో తన నాయకత్వంతో పాటు.. రమేష్ భారతదేశంలో నియంత్రణ, విధాన సంభాషణలను తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఎలకు అనుబంధంగా ఉన్న కీలక కమిటీలు, సలహా సంస్థలలో పనిచేశారు, తద్వారా వివిధ రంగాలలో పరిపాలన, ఆర్థిక ప్రమాణాల పరిణామంకు కూడా దోహదపడ్డారు.వెర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడి మాట్లాడుతూ..''కాలపరీక్షకు నిలబడే కంపెనీని నిర్మించడానికి పటిష్టమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. బోర్డు సారథ్యం, నియంత్రణ చట్రాలు, గ్లోబల్ ఆడిట్ నాయకత్వంలో పి.ఆర్. రమేష్కు సాటిలేని అనుభవం ఉంది. వెర్సే పరిణతి చెందుతూ.. సుస్థిర వృద్ధిపై తన దృష్టిని పదును పెడుతున్న తరుణంలో, మా పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడంలో.. వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన దృక్పథం కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. "భారతదేశ డిజిటల్ రంగంలో వెర్సె ఒక గణనీయమైన స్థాయి వ్యాపారాన్ని నిర్మించింది. ఆ స్థాయికి తగ్గట్టుగానే, పాలనా వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణలు, రిస్క్ పర్యవేక్షణ కూడా వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వస్తుంది. బలమైన సంస్థలు కేవలం ఆవిష్కరణలపైనే కాకుండా, క్రమశిక్షణ, జవాబుదారీతనంపై కూడా నిర్మితమవుతాయి. ఈ సూత్రాలను మరింత బలపరచడానికి, నిరంతర, బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే పాలనను రూపొందించడంలో సహాయపడటానికి, బోర్డు, యాజమాన్య బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.వెర్స్ ఇన్నోవేషన్లో.. రమేష్ ఆడిట్ కమిటీకి అధ్యక్షత వహించడంతో పాటు, ఆర్థిక నివేదికల సమగ్రత, అంతర్గత నియంత్రణలు, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణ సమ్మతి, ఆడిట్ ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. కంపెనీ కార్యాచరణ క్రమశిక్షణ, పాలనా వ్యవస్థలు మరియు దీర్ఘకాలిక విలువ సృష్టి ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేస్తున్న తరుణంలో, ఆయన నియామకం బోర్డు పర్యవేక్షణ సామర్థ్యాలకు గణనీయమైన బలాన్ని చేకూరుస్తుంది.వెర్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించిడిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో టెక్నాలజీ సహాయపడుతుందనేదే.. వెర్స్ ఇన్నోవేషన్ ప్రధాన సూత్రం. ప్రారంభమైనప్పటి నుంచి, వెర్స్ సాంకేతికతను ఉపయోగించి లక్షలాది వినియోగదారుల తీరని కంటెంట్ అవసరాలను తీర్చే సవాలును స్వీకరించింది. దీని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాంకేతికతలు, వినియోగదారుల వినియోగ ప్రాధాన్యతల ఆధారంగా లక్షలాది వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన కంటెంట్ను అందించడానికి వీలు కల్పిస్తాయి.నేడు వెర్స్ ఇన్నోవేషన్ యొక్క సొంత టెక్నాలజీ ప్లాట్ఫామ్, భారతదేశవ్యాప్తంగా వందల మిలియన్ల మంది వినియోగదారులు డైలీహంట్లో తమ స్థానిక భాషలో కంటెంట్ను ఆస్వాదించేలా శక్తినిస్తోంది. దీని సాంకేతికత భారతదేశపు నెంబర్ 1, అత్యంత ఆకర్షణీయమైన క్రియేటర్స్ యాప్ అయిన జోష్కు కూడా శక్తినిస్తోంది. దీనికి అదనంగా.. వెర్స్ వద్ద నెక్స్వెర్సె.ఏఐ, డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో కాలింగ్ & ఆడియో స్టోరీస్ అండ్ వెర్సె కొలాబ్ వంటి ఏఐ-ఫస్ట్ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్ల సమీకృత పోర్ట్ఫోలియో ఉంది. ఇవన్నీ కలిసి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, కంటెంట్ మరియు బ్రాండ్లు పరస్పరం వ్యవహరించే విధానాన్ని పునర్నిర్మిస్తున్నాయి.భారత్పై దృష్టి సారించిన తన యాప్ల శ్రేణితో.. వెర్స్ ఇన్నోవేషన్, స్థానిక భాషల టెక్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్గా అవతరించింది. దీనిలో సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ (OTPP), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA), సిగులర్ గఫ్, కార్లైల్ గ్రూప్, బెయిలీ గిఫోర్డ్, గోల్డ్మన్ సాక్స్, గ్లేడ్బ్రూక్స్, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, ఆల్ఫావేవ్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, లూపా సిస్టమ్స్, లక్సర్ గ్రూప్, సోఫినా, బి క్యాపిటల్ గ్రూప్, ఐఐఎఫ్ఎల్, కోటక్, కాటమరన్, బే క్యాపిటల్, ఎడెల్వైస్ మరియు ఒమిడ్యార్ నెట్వర్క్ వంటి సంస్థలు ప్రస్తుత పెట్టుబడిదారులుగా ఉన్నాయి. -
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్కి అసలైన పరిష్కారం ఏది?
కోల్కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు. -
నకిలీ ఉత్పత్తులపై అవగాహన.. ఇదిగో
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి. -
ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి. -
NIAT: విద్యతో పాటు.. ఉద్యోగానికి కూడా
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మార్గదర్శకంలో భారతదేశ విద్యావ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పుల్లో UGC, AICTE సంస్థలు విద్యను నైపుణ్యానికి పెద్దపీట వేయాలని ఎంతో కృషి చేసి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నెక్ట్స్వేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ (NIAT) ప్రారంభించిన యూనివర్సిటీ భాగస్వామ్య మోడల్ను భారతదేశంలోని పలు UGC ఆమోదం పొందిన యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారు. నైపుణ్య ఆధారిత విద్యను దేశవ్యాప్తంగా అనుకరించదగినదిగా ఈ మోడల్ దృఢంగా నిలిచింది.“విద్యార్థులకు స్థిరమైన కెరీర్ ఫలితాలు తీసుకువచ్చేలా యూనివర్సిటీలను బలపరచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం” అని నెక్ట్స్వేవ్ & NIAT వ్యవస్థాపకుడు మరియు సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు. “ఒకవైపు యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్ను తమదైన విధంగా కొనసాగిస్తుంది. మరోవైపు విద్యార్థులు ఇండస్ట్రీకి సిద్ధమవడానికి అవసరమైన ప్రతిదీ - హ్యాండ్-ఆన్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ప్రాక్టికల్ సెషన్లు, కౌన్సెలింగ్, ఇంటర్న్షిప్, పే మెంట్స్ ఇలా కావలసిన అన్ని విషయాల్లో NIAT తోడ్పాటు అందిస్తోంది” అన్నారు.ఈ భాగస్వామ్యంలో యూనివర్సిటీ కరికులంను మెరుగుపరచడానికి NIAT ఇన్సైట్స్ ఇస్తుంది. ఈ ఇన్సైట్స్ను 3,000కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 10,000కి పైగా టెక్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ, తమ అంతర్గత R&D, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అనేక మూలాల నుంచి NIAT సేకరిస్తోంది. ఈ ఇన్సైట్స్ను NIAT యూనివర్సిటీలకు సక్రియ రిపోర్ట్, వైట్ పేపర్ రూపంలో సమరిస్తుంది. వీటిలో తాజా ఇండస్ట్రీ ట్రెండ్స్, జాబ్ రోల్స్, స్కిల్స్ వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా AI/ML, సైబర్ సెక్యూరిటీ వంటి 4.0 టెక్నాలజీలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా యూనివర్సిటీలు UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా తమ అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదంతో తమ కరికులంను ఆధునీకరించుకుంటాయి.అధునాతన టెక్నాలజీలలో ప్రాక్టికల్ స్కిల్ పెంపొందించేందుకు కౌశల్య శిక్షణ కూడా NIAT మోడల్లో మరో ముఖ్య అంశం. విద్యార్థులకు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉండే టెక్నాలజీలపై పట్టు సాధించే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ల్యాబ్, హ్యాండ్-ఆన్ కోడింగ్ సెషన్స్ ఉంటాయి.అలాగే, NIAT 10,000+ టెక్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ను ఉపయోగించి అందులోని ఒకరు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా నియమించి, వారు మెంటర్ చేయడం వలన విద్యార్థులు ఇండస్ట్రీలో వాడే తాజా టూల్స్ మరియు టెక్నాలజీలపై పట్టు సాధిస్తారు.“ప్రపంచ స్థాయి నిపుణులుగా తయారవాలంటే డిగ్రీతో పాటు స్కిల్, అప్టిట్యూడ్ అవసరం. NIAT సహకారంతో మా విద్యార్థులు బ్లూస్కిల్కు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు” అని పూణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్.కె. జైన్ అన్నారుఅనుభవపూరితంగా నేర్చుకోవాలంటే ఒక అధునాతన టెక్నాలజీ వ్యవస్థ అవసరం అవుతుంది. అందుకే NIAT ఆరంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ పాత్ను యూనివర్సిటీల్లో అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ విద్యార్థులు రియల్ వరల్డ్ ప్రాజెక్టులు చేయగలుగుతారు, చేసిన పనిపై వెంటనే లైవ్ ఫీడ్బ్యాక్ పొందగలుగుతారు, మరియు ఏ అంశంలో బలహీనత ఉందో చూపించి ఎలా మెరుగుపరుకోవాలో సూచిస్తుంది. ఇవి ఇప్పటివరకు టాప్ కంపెనీల బూట్క్యాంపుల్లో మాత్రమే ఉండేవి, కాని ఇప్పుడు విద్యార్థులకు యూనివర్సిటీ లెవెల్లో ఈ సదుపాయాలు NIAT అందిస్తోంది.యెనెపోయా డీమ్డ్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఫర్హాద్ యనపోయా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి విద్యార్థికి అవసరం. NIAT సపోర్ట్ తో మా డిగ్రీ ప్రోగ్రాం మరింత శక్తివంతంగా మారింది. విద్యార్థులను టెక్నాలజీ రంగంలో స్థిరమైన కెరీర్కు సిద్ధం చేస్తుంది” అని అన్నారు.ఈ తరానికి కావలసింది కేవలం తరగతి గదులు కాకుండా, టెక్ తో కూడిన ఆధునాతన క్లాసులు. దృష్టిని పెంచుకుని NIAT యూనివర్సిటీలకు ఒక ప్రామాణిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ పేబుక్ అందిస్తోంది. ఇది Stanford, MIT, Harvard వంటి టాప్ యూనివర్సిటీలను బెంచ్మార్క్ చేసి, భారతీయ విద్యా పరిసరాలకు తగినట్లు రూపకల్పన చేయబడింది. హై-స్పీడ్ Wi-Fi, టెక్ టూల్స్కు సపోర్ట్ చేసే సౌండ్ AV సిస్టమ్, సౌండ్-ప్రూఫ్ గదులు, కమ్ఫర్టబుల్ మరియు ఎరోనామిక్ సీటింగ్, టీమ్వర్క్కు తగిన కోలాబరేటివ్ లేఅవుట్ వంటి ప్రాజెక్టు బేస్ లెర్నింగ్కు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. అంతేకాకుండా, పేబుక్లోకి ఎర్గబుల్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్, వెండర్ టెంప్లేట్లు, రోలౌట్ మైల్స్టోన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు AICTE నిబంధనలతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోగలుగుతాయి.NIATతో భాగస్వామ్యంలో యూనివర్సిటీలకు లభించే మరో గొప్ప విషయం ఇండస్ట్రీతో ఉండే డైరెక్ట్ కనెక్షన్. 3,000కి పైగా టెక్ కంపెనీలలోని అవకాశాలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్థిరమైన కెరీర్ కోసం సరైన ఇంటర్న్షిప్స్, మాక్ అసెస్మెంట్లు, ఇండస్ట్రీ పే మెంట్ సెషన్లు ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి విద్యార్థి ప్రగతిని ట్రాక్ చేసేందుకు డేటా డ్యాష్బోర్డులు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థి ఎంతగా ప్రిపేర్ అయ్యాడో, ఏం అవసరమో స్పష్టంగా తెలియగలుగుతాయి.చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుత ప్రపంచంలో స్థిరమైన కెరీర్ కోసం డిగ్రీతోపాటు స్కిల్స్ కూడా అవసరం. మా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ అందుతాయి. ఇది విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో కీలకం” అని అన్నారు.విద్యార్థులకు ఒకవైపు యూనివర్సిటీ నుంచి UGC అప్రూవ్ బీటెక్ డిగ్రీ, మరొకవైపు NIAT నుంచి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ (IRC) కూడా లభిస్తుంది. ఈ IRC అనేది విద్యార్థులు చేసిన స్కిల్ ట్రైనింగ్, ప్రాజెక్టులు, అసెస్మెంట్ల బేస్పై ఇచ్చే సర్టిఫికేట్. డిగ్రీతో పాటు స్కిల్ సర్టిఫికేట్ రావడం వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. దీనితో పాటు, మల్టిడిసిప్లినరీ, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే UGC/AICTE లక్ష్యాలకు కూడా సరిపోతుంది.అరోరా డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీలత చెపురే మాట్లాడుతూ, “2025-26 నుంచి NIATతో కలిసి, మా కాంపస్లో డిగ్రీకు తోడుగా అప్స్కిలింగ్ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులకు పూర్తి సెట్ అందించనాం. వారి కెరీర్ బలంగా ప్రారంభమవుతుందని మా నమ్మకం,” అన్నారు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫీజు పూర్తిగా క్వియర్గా ఉంటుంది. విద్యార్థులు అకాడమిక్ ఫీజు యూనివర్సిటీకి నేరుగా చెల్లించాలి. ఇంకా, NIAT అందించే ఇండస్ట్రీ రెడినెస్ ప్రోగ్రామ్ కోసం వేరుగా (ఐచ్చికంగా) ఫీజు ఉంటుంది. ఫీజులు వేరుగా ఉండడం వలన UGC, AICTE నిబంధనలకు పూర్తి గా అనుగుణంగా ఉంటుంది.నెక్ట్స్వేవ్ & ఎన్ఐఏటీ సహ వ్యవస్థాపకులు & సీఈఓ రాహుల్ అట్లూరి.. ఇదే ప్రభుత్వం కోరుకునే నైపుణ్యాధారిత విద్య అని అన్నారు. “UGC, AICTE ఈ మార్పులకు కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా మేము ఒక పకా మోడల్ రూపొందించాం. ఇది ఇప్పుడు యూనివర్సిటీలలో, విద్యార్థుల భవిష్యత్తులో నిజంగా మార్పు తీసుకొస్తుంది. డిగ్రీతో పాటు, ఒక భరోసా కలిగిన భవిష్యత్తును కూడా ఇస్తుంది ఈ భాగస్వామ్యం,” అన్నారు. -
ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్కు, మరోవైపు ఆధునికత, డిజైన్పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది. -
ఎల్పీయూ బీటెక్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్మెంట్లో లీడర్గా ఎల్పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్మెంట్లు పొందిన వివిధ బీటెక్ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్లో ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్మెంట్ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బీటెక్ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్మెంట్ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్మెంట్లు సాధించేందుకు ఎల్పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు. -
ప్లేస్మెంట్లో ఒక్కడికే ఏకంగా ఏడు ఆఫర్లు!!.. కోటి రూపాయల ప్యాకేజీతో కుర్రాడికి జాబ్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్పీయూకు ఉన్న అధిక డిమాండ్కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు. -
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి -
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి. -
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక దావోస్ సాక్షిగా అదానీతో అలయ్-బలయ్ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ- అదానీ ఒకటేనని రాహుల్ అంటున్నారని.. మొన్న రేవంత్ కూడా అదానీ-మోదీ ఒకటేనని విమర్శించారని గుర్తు చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలు హాజరయ్యారు. చదవండి: MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం! ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ ఆదేశాల మేరకు అదానీతో రేవంత్రెడ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించామన్నారు. -
ప్రాంతమేదైనా.. ఆచారమేదైనా.. ఆభరణమంటే తనిష్క్ ‘రివాహ్’
ఎక్కడైనా ‘మీ ఊరి’ డిజైన్లతో తనిష్క్ ‘రివాహ్’ భారతదేశంలో విభిన్న సంప్రదాయాలు.. ఆహారం, ఆహార్యం, ఆచార వ్యవహారాలన్నీ ప్రాంతాలనుబట్టి మారుతుంటాయి. అందుకు అనువుగానే తనిష్క్ ‘రివాహ్’ కలెక్షన్ ఉండబోతోంది. ప్రాంతాలేవైనా... ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే డిజైన్లు రివాహ్ సొంతం. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న వధూవరుల మదిని దోచేందుకు... బంధుమిత్రుల ఇష్టాలను నెరవేర్చేందుకూ తనిష్క్ జ్యువెలరీ ‘రివాహ్’ కొత్త ఆభరణాలను పరిచయం చేస్తోంది. Rivaah by Tanishq పెళ్లి వేడుకల్లో భాగంగా, సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని సందర్భాలకూ ఉపయోగపడే ఆభరణాలూ రివాహ్ శ్రేణిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు దేశంలోని 259 నగరాల్లో మొత్తం 435 స్టోర్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. వ్యాపారం, ఉద్యోగాల కారణంగా చాలామంది...వేర్వేరు ప్రాంతాలు, దేశాల్లో స్థిరపడ్డారు. చాలా సందర్భాల్లో వీరికి అవసరమైన, భారతీయత ఉట్టిపడే డిజైన్లు ఉన్న నగలు అక్కడ వారికి లభించకపోవచ్చు. అయితే ‘రివాహ్’ షోరూమ్లలో మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించిన వివాహ ఆభరణాలు ‘రివాహ్’లో ఉన్నాయి. వివాహ సన్నాహాల్లో భాగంగా మధ్యతరగతి కుటుంబంలో పెళ్లికూతురు కనీసం 10 తులాల బంగారు ఆభరణాలు ధరిస్తుంది. ‘తనిష్క్ రివాహ్’ వివాహానికి తగిన ఆభరణాలను ఎంచుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లను అందిస్తోంది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్ నుంచి సంగీత్ వరకు అన్నింటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో ఆకర్షణీయంగా కనిపించేలా ఆభరణాలు ధరించాలి. ఒక్కోవేడుకకు ఒక్కో రకమైన నగలతో వినూత్నంగా కనిపించాలి. అందుకు సరైన జ్యువెలరీని ఎంచుకోవాలి. చెవి పోగులు, బ్యాంగిల్స్, నెక్లెస్ ఇలా ప్రతిదానిలో వైవిధ్యంగా ఉండాలి. అందుకోసం ‘తనిష్క్ రివాహ్’ ప్రత్యేక ఆభరణాలతో ఆకట్టుకుంటోంది. వివాహానికి హాజరయ్యే బంధువుల సొగసును పెంచేందుకు 'రివాహ్'లో ప్రత్యేక నగల కలెక్షన్ ఉంది. ఏళ్లపాటు నిలిచిపోయే వివాహబంధాన్ని మరింత గుర్తుండేలా తనిష్క్ డిజైన్లు తయారుచేస్తోంది. భారతీయ వివాహా వేడుకలో బంగారానికి కీలకపాత్ర ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు భారంగా భావిస్తున్న వారికి తనిష్క్ మంచి అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారుల పాత బంగారానికి మార్కెట్లో సరసమైన విలువను అందిస్తూ నాణ్యమైన కొత్త బంగారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘తనిష్క్ రివాహ్’ వంటి ప్రముఖ, విశ్వసనీయ బ్రాండ్ ద్వారా వివిధ డిజైన్ల్లో తయారుచేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందాన్ని పొందండి. కుసుమ, నవ వధువు “కస్టమ్-డిజైన్ నగల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన అనుభవాన్ని పంచుకుంది. వివాహం అనేది రెండు మనసుల కలయిక అని ఆమె చెప్పింది. తనిష్క్ 'రివాహ్' వారి స్థానిక డిజైన్లను ప్రతిబింబించే నగలను అందించిందని ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తన వివాహం మరింత గుర్తుండిపోయేలా చేసినందుకు రివాహ్కు కృతజ్ఞతలు” అని చెప్పింది. -
కీళ్లు, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కావాలంటే, Nveda Joint Support తెలుసుకోండి!
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు “Nveda Joint Support” గురించి తప్పకుండా తెలుసుకుని విముక్తి పొందండి! హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది ఒక రకమైన కొలాజెన్, ఇది కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది, ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం కాబట్టి. ఇది కోడి మృదులాస్థి నుండి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూద్దాము : కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ళవాపు వ్యాధులు(ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్ ) మరియు ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్)తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, దీని వలన ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థిలో ప్రధాన భాగం, అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. క్రీడల్లో గాయపడిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది : కొలాజెన్ టైప్-2 అనేది కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కీళ్ల & మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇంకా దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది, అందువలన కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. Nveda (https://nveda.in/ ) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన Nveda Joint Support అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది, ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Support లో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ & కాల్షియం ఆస్కార్బేట్ లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు & మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం, మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60) గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం, ఇది మృదులాస్థి తయారీలో ఇంకా దానిని బాగుచేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు & కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి: 👉కీళ్లు & మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది: గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి(ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ళ కదలికలో కష్టము (రుమాటిక్ ఆర్థరైటిస్), ఇతర రకాల కీళ్లు & మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో కీళ్లు&మోకాళ్ల నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. 👉కీళ్ల పనితీరునుమెరుగుపరుస్తుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్ల & మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి ఇంకా తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పనితీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 👉మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది, ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. 👉కణజాలాన్ని బాగుచేయడంలో తోడ్పడుతుంది: గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది ఇంకా కీళ్లు & మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు ఉన్నాయి: గ్లూకోసమైన్ అనేది మంటను తగ్గించే లక్షణాలున్నాయి, కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్నవారిలో కీళ్లలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం, ఇది అన్ని రకాల కీళ్ల, మోకాళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగేలా మంచి ప్రయోజనాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది, ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నవారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ డాక్టర్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు దీనిని తీసుకోవడం (కోర్సు) ప్రారంభించిన 3-4 వారాలలోనే ఉపశమనం పొందారంట. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ కోడిమాంసం, చేపలంటే పడనివారు దీనిని తినకూడదని సూచించారు, ఎందుకంటే ఈ ఉత్పత్తిలో వాటి నుండి సేకరించిన కొన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఈ ఉత్పత్తికి 3,000 కంటే ఎక్కువ పాసిటివ్ రేటింగులున్నాయి, అంతేకాకుండా ఇది ఆరోగ్యం కోసం వాడే పదార్థాల విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి లింక్ని క్లిక్ చేసి తెలుసుకోండి. -అడ్వర్టోరియల్


