ధోనీ మాట.. కోహ్లీకి శాసనం!

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓటమితో లోపాలను సరిదిద్దుకున్న టీమిండియా రెండో వన్డే పుణేలో సత్తా చాటింది. 6 వికెట్ల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర ధోనీ చిట్కాలు భారత్ విజయానికి బాటలు వేశాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top