రెండో వన్డేలో సఫారీలను తిప్పేశారు

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. సఫారీ గడ్డపై ఆ జట్టుతో జరిగిన వన్డేలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసిన రికార్డును టీమిండియా సాధించింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top