మిస్ ఫీల్డ్.. హార్దిక్ పాండ్యా అసహనం
న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ల మిస్ ఫీల్డ్పై ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఓ వైపు ఆ జట్టు బ్యాట్స్మెన్ దాటిగా ఆడుతుండగా.. మరోవైపు భారత ఫీల్డర్లు క్యాచ్లను చేజార్చి మంచి అవకాశాలను వదులుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు