టీడీపీలో కులపిచ్చి పెరిగిపోతుంది | YSRCP MLA Roja Fires On chintamaneni prabhakar | Sakshi
Sakshi News home page

టీడీపీలో కులపిచ్చి పెరిగిపోతుంది

Feb 21 2019 12:53 PM | Updated on Mar 22 2024 10:49 AM

దళితుల గురించి ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వారిని చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement