వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం : మీడియాతో మాట్లాడనున్న విజయమ్మ

విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంతవరకు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. కాగా ఈ ఘటనపై తొలిసారిగా వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ స్పందించనున్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top