‘జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి.. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. మీ ప్రతి అవసరం తీరుస్తాడు.. మీ కోసమే ఉంటాడు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పులిని చూసి నక్క వాతలుపెట్టుకుందంట
Mar 29 2019 12:52 PM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement