దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan visits crops at Seetharampally, talks with farmers | Sakshi
Sakshi News home page

Oct 17 2017 4:13 PM | Updated on Mar 22 2024 11:25 AM

ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ గడిచిన 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న నేతన్నలకు సంఘీభావం తెలిపి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం చేరుకున్నారు. మార్గం మధ్యంలోని సీతారాంపల్లి గ్రామంలో ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలలను పరిశీలించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement