మంచినీటి సరఫరాలోను టీడీపీ నేతలు డబ్బు దోచేస్తున్నారు | YS Jagan Slams Vinukonda TDP Leaders | Sakshi
Sakshi News home page

మంచినీటి సరఫరాలోను టీడీపీ నేతలు డబ్బు దోచేస్తున్నారు

Mar 28 2019 5:03 PM | Updated on Mar 28 2019 5:43 PM

నాగార్జున సాగర్‌ ఉన్నా.. సాగు, తాగు నీరు లేదని.. ఆ సమస్యను పరిష్కరించకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లయ్‌ చేస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. నీరు-చెట్టు పేరుతో దోచేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ నియోజక వర్గంలో దాదాపు 50 గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement