జనవాహిని తోడుగా గోదారమ్మ వంతెనపై జననేత పాదయాత్ర | YS Jagan Mohan Reddy PrajaSankalpaYatra Enters Into East Godavari | Sakshi
Sakshi News home page

Jun 12 2018 9:18 PM | Updated on Mar 21 2024 7:48 PM

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత వైఎస్‌ జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement