జనవాహిని తోడుగా గోదారమ్మ వంతెనపై జననేత పాదయాత్ర | Sakshi
Sakshi News home page

జనవాహిని తోడుగా గోదారమ్మ వంతెనపై జననేత పాదయాత్ర

Published Tue, Jun 12 2018 9:18 PM

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత వైఎస్‌ జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement