‘23 సీట్లలో ఆయనని గెలిపించిందెవరో..’ | Vijaya Sai Reddy Slams Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘23 సీట్లలో ఆయనని గెలిపించిందెవరో..’

Sep 3 2019 12:44 PM | Updated on Mar 20 2024 5:25 PM

ప్రజల అఖండ మద్దతుతో అధికారంలోకొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఓ పక్క పచ్చ పార్టీ నేతలు, మరోపక్క తోక పార్టీ జనసేన నేతలు పసలేని విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. గెలుపు కోసం ఎంతో కృషి చేసినా.. ఎందుకు ఓడిపోయామో తెలియదంటూ చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల వల్లే వైఎస్సార్‌సీపీ గెలిచిందని పవన్‌ ఇటీవల అడ్డగోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement