టీడీపీ ప్రభుత్వానికి బీసీలంటే గిట్టదు | Uma Maheswara raju fires On TDP leaders | Sakshi
Sakshi News home page

Aug 10 2018 2:49 PM | Updated on Mar 21 2024 10:58 AM

 బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై  టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. జీవీఎల్‌ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రాజు సవాల్‌ చేశారు. టీడీపీకి దమ్ముంటే సీబీఐతో విచారణ కోరాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ‍ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement