ఆర్మూరు పసుపు రైతుల బృందం వారణాసి చేరుకుంది. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అద్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు.
మోదీపై నిజామాబాద్ పసుపు రైతులు పోటీ
Apr 27 2019 4:40 PM | Updated on Apr 27 2019 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement