నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణను భ్రష్టుపట్టించారు | TPCC Chief Uttam Kumar Reddy Fires On KCR And KTR | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణను భ్రష్టుపట్టించారు

Nov 23 2018 8:19 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవటం ఖాయమని, ఓటమి అనంతరం కేసీఆర్‌ ఫార్మ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పారిపోతారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నాలుగునర్రేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ తెలంగాణను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement