ఈనాటి ముఖ్యాంశాలు
వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు