ఇంద్రకీలాద్రిపై అధికార టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు హడావిడి చేశారు. టీటీడీ పట్టువస్త్రాల సమర్పణను బోండా ఉమ వివాదాస్పదం చేశారు. టీటీడీ ఏఈఓ సాయిలు టీటీడీ నుంచి పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. ఆయనతో పాటే దుర్గగుడికి ఎమ్మెల్యే బోండా ఉమ వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం టీటీడీ ఏఈఓకు దుర్గగుడి సిబ్బంది స్వాగతం పలికి, తలపాగా కట్టారు. ఈ ఘటన బోండాకు కోపం తెప్పించింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న తనను పక్కకు పెట్టి ఏఈఓకు స్వాగతం పలకడంపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడి అధికారుల తీరును నిరసిస్తూ బోండా ఉమ అలిగి వెళ్లిపోయారు. దీంతో బోండా ఉమను అవమానించారంటూ ఉమ అనుచరులు, దుర్గగుడి పాలకమండలి సభ్యులపై వీరంగం సృష్టించారు.
ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే బోండాగిరి
Published Tue, Oct 16 2018 12:48 PM
Advertisement
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement