సహనం కోల్పోతున్న తెలుగు తమ్ముళ్లు | TDP Leaders Rude Behavior With Govt Beneficiaries | Sakshi
Sakshi News home page

సహనం కోల్పోతున్న తెలుగు తమ్ముళ్లు

Feb 5 2019 10:20 AM | Updated on Mar 22 2024 11:10 AM

చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీడీపీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో జనాలపై నోరుపారేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అంటూ దుర్భాషలాడుతున్నారు. పథకాల కింద ప్రజలకు ఇచ్చే డబ్బును తమ సొంత జేబుల నుంచి ఇస్తున్నట్లు పచ్చనేతలు ఫీలైపోతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement