విజయనగరం ఎన్నికల సభలో గందరగోళం | TDP Clashes in TDP over MLA Tickets in Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం ఎన్నికల సభలో గందరగోళం

Mar 18 2019 12:24 PM | Updated on Mar 22 2024 11:31 AM

జిల్లాలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్లపై స్పష్టత రాకపోవడం.. మరికొన్ని చోట్ల టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి చెలరేగడం పార్టీకి తలనొప్పిగా మారింది. నెలిమర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో మరోసారి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేపట్టాలని టీడీపీ భావిస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement