జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాలివి.. జగదేవ్పూర్కి చెందిన దంపతులు గత కొద్ది రోజులుగా పాముకుంటలో నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబం ఇక్కడే కోళ్ళఫారంలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Dec 22 2017 8:12 AM | Updated on Mar 21 2024 11:24 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement