ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి..
జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాలివి.. జగదేవ్పూర్కి చెందిన దంపతులు గత కొద్ది రోజులుగా పాముకుంటలో నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబం ఇక్కడే కోళ్ళఫారంలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు