చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపై ఓ భారీ కంటెయినర్ దూసుకపోవడంతో పది మందికిపైగా మృత్యువాత పడగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాంలో స్కూటర్ పూర్తిగా దగ్దమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు