చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపై ఓ భారీ కంటెయినర్‌ దూసుకపోవడంతో పది మందికిపైగా మృత్యువాత పడగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాంలో స్కూటర్‌ పూర్తిగా దగ్దమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top