బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపై ఓ భారీ కంటెయినర్ దూసుకపోవడంతో పది మందికిపైగా మృత్యువాత పడగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాంలో స్కూటర్ పూర్తిగా దగ్దమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Nov 8 2019 7:53 PM | Updated on Nov 8 2019 8:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement