చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ ఉదయం హైదరాబాద్లోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే రోజ
Jan 19 2020 5:41 PM | Updated on Jan 19 2020 5:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement