కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ జాబితాపై రేవంత్‌ బ్లాక్‌మెయిలింగ్‌

సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్‌ నాయకులు హైకమాండ్‌తో బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top