కిడ్నీ బాధితుల సమస్యపై పవన్‌ ఒకరోజు దీక్ష | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితుల సమస్యపై పవన్‌ ఒకరోజు దీక్ష

Published Fri, May 25 2018 10:41 PM

 కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు.