కిడ్నీ బాధితుల సమస్యపై పవన్‌ ఒకరోజు దీక్ష | Pawan kalyan One Day Protest At Srikakulam | Sakshi
Sakshi News home page

May 25 2018 10:41 PM | Updated on Mar 22 2024 11:23 AM

 కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement