వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత | Parchur TDP Leader Ramanatham Babu Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

Sep 26 2019 8:38 PM | Updated on Sep 26 2019 8:45 PM

: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన చూసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు తెలిపారు. గురువారం తన మద్దతుదారులతో కలిసి ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరందరినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామనాథం బాబు మాట్లాడుతూ... విశాల హృదయంతో తమను సీఎం జగన్‌ పార్టీలో చేర్చుకున్నారని, వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement