తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్ ఆదివారం పరిశీలించారు.
లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్
Nov 17 2019 4:25 PM | Updated on Nov 17 2019 4:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement