‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం’ | Sakshi
Sakshi News home page

‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం’

Published Fri, Feb 7 2020 3:38 PM

 రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు.