మళ్లీ అవే డ్రామాలు.. అదే తీరు | MLA Srikanth Reddy Fires on Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Mar 12 2018 7:44 PM | Updated on Mar 22 2024 11:20 AM

 రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే అసెంబ్లీని తెలుగుదేశం కార్యాలయంగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షంపై బురద చల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement