ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు | Minister Adimulapu Suresh Talks In Legislative Council Meeting | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు

Dec 10 2019 8:07 PM | Updated on Mar 21 2024 11:38 AM

పేద పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందిచడానికే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. నేటి ఆధునిక సమాజంలో ఇంగ్లీష్‌ మీడియం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement