గవర్నర్‌‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ | KVP Ramachandra Rao Meets Governor Narasimhan Over Polavaram Project | Sakshi
Sakshi News home page

గవర్నర్‌‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ

May 16 2019 3:15 PM | Updated on Mar 21 2024 11:09 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను గురువారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గవర్నర్‌కు ఆయన రిప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement