గవర్నర్‌‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ | KVP Ramachandra Rao Meets Governor Narasimhan Over Polavaram Project | Sakshi
Sakshi News home page

గవర్నర్‌‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ

May 16 2019 3:15 PM | Updated on Mar 21 2024 11:09 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను గురువారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గవర్నర్‌కు ఆయన రిప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు

Advertisement
 
Advertisement
Advertisement