రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఛలో కిసాన్ ఘాట్
Oct 3 2018 6:50 AM | Updated on Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement