ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..! | Curious Case Faced By SBI bank With Two Persons In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..!

Nov 22 2019 8:06 PM | Updated on Nov 22 2019 8:11 PM

విదేశాల నుంచి బ్లాక్‌ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారని హుకుం సింగ్‌ అనుకున్నాడు. తన ఖాతాలో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు మోదీజీయే ఇస్తున్నారని దర్జాగా ఖర్చు చేసుకున్నాడు. తీరా చూస్తే.. అవి తన పేరుతోనే ఉన్న మరొకరివని, బ్యాంకు అధికారుల పొరపాటుతో తన ఖాతాలోకి వచ్చిన సొమ్ము అని తేలడంతో అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..  ఆన్‌లైన్‌ లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరగడం రోజూ చూస్తునే ఉన్నాం.. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement