'వచ్చే ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయరు' | congress leader revanth reddy blames on kcr,ktr | Sakshi
Sakshi News home page

Jan 26 2018 8:14 AM | Updated on Mar 21 2024 8:11 PM

మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి వంటివారువచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేస్తారని, మంత్రి కేటీఆర్‌కు పోటీగా ఉన్నవారిని తప్పించడానికే ఈ ప్రయత్న మని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు పోటీ, వ్యతిరేకమని అనుకునేవాళ్లంతా టీఆర్‌ఎస్‌లో ఇబ్బందులు పడతారన్నారు. టీఆర్‌ఎస్‌లో  కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మాత్రమే సంతృప్తిగా ఉన్నారన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement