విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి | CM YS Jagan Order To Officials Seeds Should Be Available To Farmers | Sakshi
Sakshi News home page

విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

Jun 24 2019 4:20 PM | Updated on Mar 22 2024 10:40 AM

 రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఅధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో విత్తనాల కొరతపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement