ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగు | BJP Leader Purandeswari Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగు

Oct 31 2018 5:39 PM | Updated on Mar 21 2024 6:46 PM

ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే.. కత్తి అంగులం దిగిందా.. అర అంగులం దిగిందా అని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement